పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ సివిల్
Collector Koya Sriharsha | పల్లె దవాఖానా ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాదమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస
ఎస్సై వేధించాడనే కారణంతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
Sulthanabad | పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం తిరిగి ప్రారంభించారు.
బీటెక్ చేసి ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాలలోని శాలపల్లిలో జరిగింది.
Old Current pole | చామనపల్లి గ్రామానికి చెందిన దాడి ఓదెలు, దాడి ఐలయ్య, నిట్టు ముజ్జయ్య, కడారి కొమురయ్య, నిట్టు లచ్చయ్య, ఆవుల భూమయ్య, బైర రాయలింగు, నిట్టు రాజు, నెట్టు మల్లయ్య, బొమ్మ లచ్చయ్యలకు చెందిన సుమారు 700 గొర్రెలు కట
ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా అర్హులకే ఇస్తాం.. ఎవరూ ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ ఊదర గొట్టే మాటలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
పల్లెల్లోని చెరువుల్లో నల్ల మట్టి తోడేళ్లు పడ్డాయి. పగలూ రాత్రి అనే తేడా లేకుండా మరీ తవ్వేస్తున్నాయి. ఇటుక బట్టీల అవసరాలకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకొని కోట్ల విలువ చేసే మట్టిని తెగ తోడేస్