మంచినీటి కోసం వారం నుంచి ఇబ్బంది పడుతుంటే.. గేట్వాల్ హోల్ను మట్టితో నింపడం ఏంటని మిషన్ భగీరథ అధికారులను పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో శుక్రవారం గ్రామస్తులు నిలదీశారు.
పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇచ్చేందుకు వచ్చి ఫొటోలు దిగుతున్న ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు అంతలోనే అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో విషాదం నింపింది. వివరాల�
కొండలు, పెద్ద పెద్ద బండలను పిండిగా మార్చే ప్రమాదకర పేలుడు పదార్థాల దందా పెద్దపల్లి జిల్లాలో జోరుగా సాగుతున్నది. సంబంధిత శాఖల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో అక్రమ వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా విస్తరిస్త�
నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శ�
Fruits Shops | వాహన చోదకులు రోడ్డు మధ్యలోకి వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. గోదావరిఖని ప్రధాన రాజీవ్ రహదారి ఆనుకొని ఉన్న ప్రధాన కూరగాయల మార్కెట్ ఎదురుగా పండ్ల దుకాణాలతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర
Mobile Shop Owners | గోదావరిఖని లక్ష్మీనగర్లో ఓల్డ్ అశోక్ బజారులో గల మొబైల్ షాపుల నిర్వాహకుల పరిస్థితి ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. సింగరేణి క్వార్టర్లను ఆనుకొని ఉన్న షెట్టర్లకు గతంలో ఆయా క్వార�
మానేరు వాగుపై అక్రమంగా కొనసాగుతున్న మరో టోల్ట్యాక్స్ వసూలు దందా వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు వద్ద టోల్ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందాను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో అధ�
‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 3న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి రానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు.
Congress | రాష్ట్రమంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ఎన్నికల కోడ్ను పట్టించుకోవడం లేదు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ పోలీసు అధికారిపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ కోసం 600 ఎకరాల భూసేకరణకు ప్రజాభిప్రాయ స�
అర్ధరాత్రి దొం గలు, నక్సలైట్లను నిర్బంధించినట్టు ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి, మళ్లీ ప్రజల స మక్షంలో చేపట్టాలని ఎన్టీపీసీ యాజమాన్యా న్ని రామగుండం మాజీ ఎ