‘కాంగ్రెస్ ప్రజా సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలింది. ప్రజా పాలన పేరిట పగ, ప్రతీకారాలతో పాలనను సాగిస్తున్నది. ఈ మోసకారి ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. ప్రజా వ్యతిరేక �
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 3న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కేంద్రానికి రానున్నారు. మొదట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు.
Congress | రాష్ట్రమంతా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి 36 గంటలు సమీపిస్తున్నా పెద్దపల్లి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress leaders) ఎన్నికల కోడ్ను పట్టించుకోవడం లేదు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఓ పోలీసు అధికారిపై ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ దౌర్జన్యంగా ప్రవర్తించారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు విస్తరణ కోసం 600 ఎకరాల భూసేకరణకు ప్రజాభిప్రాయ స�
అర్ధరాత్రి దొం గలు, నక్సలైట్లను నిర్బంధించినట్టు ప్రశ్నించే గొంతుకలను నిర్బంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి, మళ్లీ ప్రజల స మక్షంలో చేపట్టాలని ఎన్టీపీసీ యాజమాన్యా న్ని రామగుండం మాజీ ఎ
పెద్దపల్లి జిల్లా రామగుండం నగర పాలక సంస్థలో ఇటీవల రూ.కోటికిపైగా నిధులు వెచ్చించి కొనుగోలు చేసి మూలకు పెట్టిన వాహనాలకు మంగళవారం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు పూజలు చేసి వినూత్న నిరసన తెలిపారు.
ఉద్యమాలు తమకు అలవాటేనని, కేసులకు ఏమాత్రం భయపడేది లేదని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం గురుకుల విద్యార్థ
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని (Panchayat Raj staff) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే వారిని పెద్దపల్లి దవాఖానకు తరలించి చికిత్స అంది
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ కనపడడం కలకలం రేపుతున్నది. ఓ నలుగురు విద్యార్థులు గంజాయి తాగి పట్టుబడినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎన్నికల ముందు ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. మ్యానిఫెస్టోలో ఆరు గ్యారెంటీలు ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరిట దరఖాస్త�
ACB Raids | పట్టాదారు పుస్తకం కోసం లంచం తీసుకున్న తహసీల్దార్, ఇద్దరు ప్రైవేట్ సిబ్బందిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనంతో పనిచేయాలని, వనమహోత్సవంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సూచించారు.