Minister Koppula | తెలంగాణలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రానికి జాతీయ అవార్డుల వెల్లువ కొనసాగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) వెల్లడించారు.
Minister Koppula Eshwar | రాష్ట్రంలో అకాల వర్షం, వడగళ్లవానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.
నేరాలకు పాల్పడే వ్యక్తులు భవిష్యత్లో సత్ప్రవర్తనతో ఉండి వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం కల్పించే పునరావస పథకాన్ని కొందరు నీరుగారుస్తున్నారు.
పెద్దపల్లి జిల్లావాసులు పెద్దసంఖ్యలో తరలిరావాలి రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంత్రి గంగులతో కలిసి సభాస్థలి వద్ద ఏర్పాట్ల పరిశీలన పెద్దపల్లి, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పెద్దపల్లిలో ఈ �
పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో అనేక సమస్యలు ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి రాష్ట్రంపై బీజేపీ సర్కారుకు ఎందుకింత వివక్ష నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా నిలదీస్తాం పెద�
సర్కారు స్ఫూర్తితో సర్పంచ్ దంపతుల ప్రత్యేక చొరవ సీనరేజ్ నిధులతో పది భవనాల నిర్మాణం గ్రామస్తుల హర్షం పెద్దపల్లి, మే 31(నమస్తే తెలంగాణ): అది సుల్తానాబాద్ మండలం కదంబాపూర్. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్త
సత్ఫలితాలనిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం పారిశుధ్యం, హరితహారంలో కీలకంగా వాహనం ఉదయం చెత్త సేకరణ.. సాయంత్రం మొక్కలకు నీళ్లు సరఫరా పంచాయతీలకు అదనపు ఆదాయం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జీపీల ఖాతాల్లో 11 �
పెద్దపల్లి రూరల్, మే 8: ప్రేమించి పెండ్లి చేసుకొన్న భార్య కాపురానికి రావట్లేదని ఓ యువకుడు సొంత కారుకే నిప్పంటించాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అందుగుల శివారు లో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బసంత్�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వదేశానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం వరకు నలుగురు చేరుకోగా, మరొకరు సోమవారం వచ్చారు.
రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థులు మెరిశారు. ఆరుగురు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందులో పెద్దపల్లికి చెందిన నలుగురు, జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చె�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న రక్కసికి తల్లీబిడ్డలు బలయ్యారు. వరకట్న వేధింపులు తాళలేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
CP Chandrasekhar Reddy | మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నిర్మూలించి మాదక ద్రవ్య రహిత కమిషనరేట్ గా రామగుండాన్ని తీర్చిదిద్దుతామని పోలీస్ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి అన్నారు.