గోనె ప్రకాశ్ రావు | గోనె ప్రకాశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రకాశ్రావు వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గోనె దిష్టిబొమ్మ�
ట్రాక్టర్ను ఢీ కొన్న అంబులెన్స్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
వ్యక్తి దారుణ హత్య | జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దండగులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం �
ఎమ్మెల్సీ మధుసూదనాచారి | శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వచ్చిన మధుసూదనాచారిని సుల్తానాబాద్ విశ్వ బ్రాహ్మణులు ఘనం సన్మానించారు.
Manthani murder: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చినుకు చినుకు గాలివానలా మారినట్లు పెరిగి పెద్దదైంది. చివరికి పెద్ద మనుషుల
మొన్న సీపీవో.. నేడు రామగుండం ఇన్చార్జి కమిషనర్ తాజాగా కాంట్రాక్టర్ నుంచి రూ.లక్ష డిమాండ్ ఇంట్లో పని చేసే వ్యక్తికి లంచం డబ్బులు అప్పగింత వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు పెద్దపల్లి, నవంబర్ 30(నమస్త
లాభాలు తెస్తున్న సాగు ఎకరాకు 80 వేల పైగా ఆదాయం అంతర పంట బీరతోనూ రాబడి ఆదర్శంగా నిలుస్తున్న బంజేరుపల్లి రైతులు నాలుగు జిల్లాలకు సరఫరా పెద్దపల్లి, నవంబర్ 22(నమస్తే తెలంగాణ): బంజేరుపల్లిలో దాదాపు 60మంది రైతులు
ప్రత్యామ్నాయ పంటకు మంచి మార్గం ఒకసారి నాటితే ఏడాదిన్నర పాటు దిగుబడి ఎకరాకు 70వేల పెట్టుబడితో 2లక్షలకుపైనే ఆదాయం సేద్యంలో రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా రైతులు జిల్లాలో ఆరు మండలాల్లో 33 ఎకరాలపైనే సాగు ఓదెల,
గోదావరిఖని, నవంబర్ 14: విద్యార్థుల్లో ఉన్న కళను, ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం గో�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించాలిచట్టాలు, హకులపై అవగాహన కల్పించాలిరాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై రేణుకకరీంనగర్ నుంచి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ కరీంనగర్, నవంబర్
పంట మార్పిడికి ముందుకొస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులుఇప్పటికే మోయినికుంట, మొర్రాయిపల్లెలో ఏకగ్రీవ తీర్మానంరాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కొర్ర
Telangana | ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రామగిరి మండల పరిధిలోని కే కే నగర్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకు�