గోదావరిఖని, నవంబర్ 14: విద్యార్థుల్లో ఉన్న కళను, ప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ వేదికలు ఎంతో ఉపయోగ పడుతాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం గో�
మంత్రి కొప్పుల | విద్యార్థుల్లో దాగివున్నప్రతిభను వెలికితీసేందుకు తెలంగాణ బాలోత్సవ్ లాంటి వేదికలు ఎంతగానో ఉపయోగ పడుతాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించాలిచట్టాలు, హకులపై అవగాహన కల్పించాలిరాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ వై రేణుకకరీంనగర్ నుంచి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీసీ కరీంనగర్, నవంబర్
పంట మార్పిడికి ముందుకొస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులుఇప్పటికే మోయినికుంట, మొర్రాయిపల్లెలో ఏకగ్రీవ తీర్మానంరాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కొర్ర
Telangana | ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రామగిరి మండల పరిధిలోని కే కే నగర్లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకు�
పెద్దపల్లి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో 2620 వైన్స్లు ఉండగా ఇందులో గౌడ కులస్తులకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు
ఎంపీ అరవింద్ | స్టీ చట్టాలను కించరిచేలా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దళి సంఘాలు భగ్గుమంటున్నాయి. అరవింద్ వెంటనే ఎస్సీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు
శని, ఆదివారాల్లో ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్అన్ని పోలింగ్ బూత్లలో దరఖాస్తుల స్వీకరణడిసెంబర్ 20 వరకు సవరణకు అవకాశంజనవరి1, 2022 వరకు 18 ఏండ్లు నిండిన వారు అర్హులుజనవరి 15 నాటికి తుది జాబితా రూపకల్పనసిరిసిల్�
గజ్వేల్లో రికార్డుస్థాయిలో క్వింటాల్కు 8,759 గజ్వేల్/తాంసి/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 2: పత్తి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పైపైకి చేరుతున్నాయి. అనుకున్న దానికంటే అధికంగా ధరలు పలుకుతుండ�
ప్రతి గింజనూ కొంటామని హామీఊరూరా కొనుగోలు కేంద్రాలురాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రారంభంజిల్లావ్యాప్తంగా 236 సెంటర్లుఊపందుకున్న ధాన్యం సేకరణవెంటవెంటనే అన్నదాత ఖాతాల్లో నగదు జమ3.50 లక్షల టన్నుల సేకరణ లక్ష్య�
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలివేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుమేడిపల్లిలో 42 మందికి చెక్కుల పంపిణీ మేడిపల్లి, అక్టోబర్ 29: కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని వేములవాడ ఎమ్మెల్యే చ�
వేములవాడ రూరల్/రుద్రంగి అక్టోబర్28: ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేములవాడ, రుద్రంగి వ�
నాడు పుష్కరాలపై వివక్షతెలంగాణలో ఘాట్లు కూడా నిర్మించని సీమాంధ్ర ప్రభుత్వాలుపుష్కరాలంటే రాజమండ్రే అన్నట్లు చూపిన గత పాలకులుఉద్యమనేతగా గొంతెత్తిన కేసీఆర్ఇక్కడి ఆలయాలు, సంస్కృతిని పట్టించుకోవడం లేదన