పెద్దపల్లి, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులు, ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో 2620 వైన్స్లు ఉండగా ఇందులో గౌడ కులస్తులకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు
ఎంపీ అరవింద్ | స్టీ చట్టాలను కించరిచేలా మాట్లాడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై దళి సంఘాలు భగ్గుమంటున్నాయి. అరవింద్ వెంటనే ఎస్సీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు
శని, ఆదివారాల్లో ఓటు నమోదుకు స్పెషల్ డ్రైవ్అన్ని పోలింగ్ బూత్లలో దరఖాస్తుల స్వీకరణడిసెంబర్ 20 వరకు సవరణకు అవకాశంజనవరి1, 2022 వరకు 18 ఏండ్లు నిండిన వారు అర్హులుజనవరి 15 నాటికి తుది జాబితా రూపకల్పనసిరిసిల్�
గజ్వేల్లో రికార్డుస్థాయిలో క్వింటాల్కు 8,759 గజ్వేల్/తాంసి/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 2: పత్తి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. రోజురోజుకూ ధరలు పైపైకి చేరుతున్నాయి. అనుకున్న దానికంటే అధికంగా ధరలు పలుకుతుండ�
ప్రతి గింజనూ కొంటామని హామీఊరూరా కొనుగోలు కేంద్రాలురాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రారంభంజిల్లావ్యాప్తంగా 236 సెంటర్లుఊపందుకున్న ధాన్యం సేకరణవెంటవెంటనే అన్నదాత ఖాతాల్లో నగదు జమ3.50 లక్షల టన్నుల సేకరణ లక్ష్య�
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలివేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుమేడిపల్లిలో 42 మందికి చెక్కుల పంపిణీ మేడిపల్లి, అక్టోబర్ 29: కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని వేములవాడ ఎమ్మెల్యే చ�
వేములవాడ రూరల్/రుద్రంగి అక్టోబర్28: ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేములవాడ, రుద్రంగి వ�
నాడు పుష్కరాలపై వివక్షతెలంగాణలో ఘాట్లు కూడా నిర్మించని సీమాంధ్ర ప్రభుత్వాలుపుష్కరాలంటే రాజమండ్రే అన్నట్లు చూపిన గత పాలకులుఉద్యమనేతగా గొంతెత్తిన కేసీఆర్ఇక్కడి ఆలయాలు, సంస్కృతిని పట్టించుకోవడం లేదన
ఏర్పాట్లు పూర్తి ఉమ్మడి జిల్లాలో 92 కేంద్రాలు హాజరుకానున్న 20,303 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే త
హరితహారంతో పచ్చందాలు అద్దుకున్న పాఠశాలలు చెట్ల కింద చదువులు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదకరంగా పరిసరాలు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న విద్యార్థులు హరిత నిధికి చేయూతనిస్�
పండ్ల తోటలు, కూరగాయల పెంపకం 100 ఎకరాల్లో సాగు.. దండిగా లాభాలు 20 ఏండ్ల నుంచి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతాంగం ధర్మారం, అక్టోబర్ 20:ఆ ఊరి రైతులు 20 ఏండ్ల కిందటే పంటమార్పునకు శ్రీకారం చుట్టారు. నీటి వనరులు �
ఈ నెలాఖారులోగా ఊరూరా ధాన్యం కేంద్రాలుకొవిడ్ నిబంధనల మేరకు కొనుగోళ్లు4.96 లక్షల టన్నుల సేకరణే లక్ష్యంకొన్నధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలింపునేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ పెద్దపల్లి, అక్టోబర్ (నమస�
ఊరూరా ఘనంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో శమీ పూజలు ఆలయాల్లో భక్తుల సందడి పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు ఆకట్టుకున్న ‘రామ్లీలా’ పెద్దపల్లి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ);కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్�
సొంతూరైన కొదురుపాకలో చిన్ననాటి స్నేహితులతో కలిసి దసరా వేడుకలు మిత్రులతో కలిసి స్వామివారి దర్శనం ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన ఎంపీ మల్యాల/బోయినపల్లి అక్టోబర్16: కొండగ ట్టు ఆంజనేయస్వామిని దసరా సందర్భంగా