ప్రతి గింజనూ కొంటామని హామీఊరూరా కొనుగోలు కేంద్రాలురాజన్నసిరిసిల్ల జిల్లాలో ప్రారంభంజిల్లావ్యాప్తంగా 236 సెంటర్లుఊపందుకున్న ధాన్యం సేకరణవెంటవెంటనే అన్నదాత ఖాతాల్లో నగదు జమ3.50 లక్షల టన్నుల సేకరణ లక్ష్య�
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలివేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుమేడిపల్లిలో 42 మందికి చెక్కుల పంపిణీ మేడిపల్లి, అక్టోబర్ 29: కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శమని వేములవాడ ఎమ్మెల్యే చ�
వేములవాడ రూరల్/రుద్రంగి అక్టోబర్28: ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తూ అండగా నిలుస్తున్నదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేములవాడ, రుద్రంగి వ�
నాడు పుష్కరాలపై వివక్షతెలంగాణలో ఘాట్లు కూడా నిర్మించని సీమాంధ్ర ప్రభుత్వాలుపుష్కరాలంటే రాజమండ్రే అన్నట్లు చూపిన గత పాలకులుఉద్యమనేతగా గొంతెత్తిన కేసీఆర్ఇక్కడి ఆలయాలు, సంస్కృతిని పట్టించుకోవడం లేదన
ఏర్పాట్లు పూర్తి ఉమ్మడి జిల్లాలో 92 కేంద్రాలు హాజరుకానున్న 20,303 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే త
హరితహారంతో పచ్చందాలు అద్దుకున్న పాఠశాలలు చెట్ల కింద చదువులు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదకరంగా పరిసరాలు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న విద్యార్థులు హరిత నిధికి చేయూతనిస్�
పండ్ల తోటలు, కూరగాయల పెంపకం 100 ఎకరాల్లో సాగు.. దండిగా లాభాలు 20 ఏండ్ల నుంచి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతాంగం ధర్మారం, అక్టోబర్ 20:ఆ ఊరి రైతులు 20 ఏండ్ల కిందటే పంటమార్పునకు శ్రీకారం చుట్టారు. నీటి వనరులు �
ఈ నెలాఖారులోగా ఊరూరా ధాన్యం కేంద్రాలుకొవిడ్ నిబంధనల మేరకు కొనుగోళ్లు4.96 లక్షల టన్నుల సేకరణే లక్ష్యంకొన్నధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలింపునేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ పెద్దపల్లి, అక్టోబర్ (నమస�
ఊరూరా ఘనంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో శమీ పూజలు ఆలయాల్లో భక్తుల సందడి పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు ఆకట్టుకున్న ‘రామ్లీలా’ పెద్దపల్లి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ);కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్�
సొంతూరైన కొదురుపాకలో చిన్ననాటి స్నేహితులతో కలిసి దసరా వేడుకలు మిత్రులతో కలిసి స్వామివారి దర్శనం ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన ఎంపీ మల్యాల/బోయినపల్లి అక్టోబర్16: కొండగ ట్టు ఆంజనేయస్వామిని దసరా సందర్భంగా
హైదరాబాద్లో ఉద్యోగుల సభ ఎమ్మార్పీఎస్ నాయకులు మంథని టౌన్, అక్టోబర్ 16: ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ కో
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 16: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడేది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ మెట్పల్లి మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలోని ట�
జాగా ఉండి ఇండ్లులేనివారికి సర్కారు సాయం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రం వైఖరితో రైతాంగానికి తీరని నష్టం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నూకపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం మల్�
ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలుఅడగకముందే వరాలిచ్చే దేవుడు కేసీఆర్కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుజడ్పీ అధ్యక్షురాలు వసంతతో కలిసి మెట్పల్లి మండలం సత్తక్కపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల
ధర్మారం,అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన రాచూరి శ్రీధర్కు పార్టీ తగిన గుర్తింపునిచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో టీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవి వరించింది. మండలంలోని నంది మేడారం గ