ధర్మారం,అక్టోబర్ 14: ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. నిరుపేద మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు గురువారం ప్యాక్స్ చైర్�
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్13: మండలం కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్మహామునీశ్వరస్వామి ఆలయంతో పాటు, రామదండు యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ మండపాల వద్ద బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్�
రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు జగిత్యాల జిల్లాలో విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్ 337కి.మీ. మేర మల్టీలేయర్ ప్లాంటేషన్ ఈ విధానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా రెండు విడుతల్లో నాటి
ఓదెల, అక్టోబర్ 11:జిల్లాకు చెందిన పలువురు యువ రైతులు ఈ సీజన్లో డిమాండ్ ఉండే పూల తోటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మూస పద్ధతిలో ఎప్పుడూ వేసే వరి, మక్కజొన్నకు బదులుగా పూల పెంపకాన్ని చేపడుతున్నారు. ము
మల్యాల, అక్టోబర్ 11: కొండగట్టు అంజన్న ఆలయ వసతిగదిలో ఈ నెల 5న అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కొడుకుతో కలిసి భార్య తన భర్తను హతమార్చింది. జగిత్యాల �
పెద్దపల్లి జంక్షన్/జ్యోతినగర్, అక్టోబర్ 8: సింగరేణి సంస్థ కోసం జరిగిన భూసేకరణ ప్రక్రియలో అర్హులైన భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ �
శుక్ర, ఆది, సోమవారాల్లో అందుబాటులో..ప్రారంభించిన చైర్పర్సన్ మాధవివేములవాడ, అక్టోబర్8: వేములవాడ రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయానికి ప్రయాణ స
అన్నదాతను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడమే లక్ష్యంఎంఐహెచ్డీ కింద పండ్లతోటల పెంపకానికి భారీ రాయితీలుకూరగాయల సాగుకు సబ్సిడీపై నారుపెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7: దొడ్డు వరి సాగు చేస్తూ అష్టకష్టాలు పడు�
రామగిరి, అక్టోబర్ 7: అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన చిదురాల సారం�