ఏర్పాట్లు పూర్తి ఉమ్మడి జిల్లాలో 92 కేంద్రాలు హాజరుకానున్న 20,303 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ కొవిడ్ నిబంధనలతో పరీక్షల నిర్వహణ కేంద్రాల వద్ద 144 సెక్షన్ పెద్దపల్లి, అక్టోబర్ 23(నమస్తే త
హరితహారంతో పచ్చందాలు అద్దుకున్న పాఠశాలలు చెట్ల కింద చదువులు ప్రశాంత వాతావరణంలో విద్యాభ్యాసం ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదకరంగా పరిసరాలు పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న విద్యార్థులు హరిత నిధికి చేయూతనిస్�
పండ్ల తోటలు, కూరగాయల పెంపకం 100 ఎకరాల్లో సాగు.. దండిగా లాభాలు 20 ఏండ్ల నుంచి సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న రైతాంగం ధర్మారం, అక్టోబర్ 20:ఆ ఊరి రైతులు 20 ఏండ్ల కిందటే పంటమార్పునకు శ్రీకారం చుట్టారు. నీటి వనరులు �
ఈ నెలాఖారులోగా ఊరూరా ధాన్యం కేంద్రాలుకొవిడ్ నిబంధనల మేరకు కొనుగోళ్లు4.96 లక్షల టన్నుల సేకరణే లక్ష్యంకొన్నధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలింపునేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ పెద్దపల్లి, అక్టోబర్ (నమస�
ఊరూరా ఘనంగా వేడుకలు భక్తిశ్రద్ధలతో శమీ పూజలు ఆలయాల్లో భక్తుల సందడి పలుచోట్ల ఆయుధ, వాహన పూజలు ఆకట్టుకున్న ‘రామ్లీలా’ పెద్దపల్లి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ);కరీంనగర్ మినహా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్�
సొంతూరైన కొదురుపాకలో చిన్ననాటి స్నేహితులతో కలిసి దసరా వేడుకలు మిత్రులతో కలిసి స్వామివారి దర్శనం ఆలయ ఆవరణలో జమ్మి మొక్క నాటిన ఎంపీ మల్యాల/బోయినపల్లి అక్టోబర్16: కొండగ ట్టు ఆంజనేయస్వామిని దసరా సందర్భంగా
హైదరాబాద్లో ఉద్యోగుల సభ ఎమ్మార్పీఎస్ నాయకులు మంథని టౌన్, అక్టోబర్ 16: ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మంథని సామ్యెల్ మాదిగ కో
మెట్పల్లి రూరల్, అక్టోబర్ 16: రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడేది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వమేనని టీఆర్ఎస్ మెట్పల్లి మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణంలోని ట�
జాగా ఉండి ఇండ్లులేనివారికి సర్కారు సాయం రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రం వైఖరితో రైతాంగానికి తీరని నష్టం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నూకపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం మల్�
ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలుఅడగకముందే వరాలిచ్చే దేవుడు కేసీఆర్కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుజడ్పీ అధ్యక్షురాలు వసంతతో కలిసి మెట్పల్లి మండలం సత్తక్కపల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల
ధర్మారం,అక్టోబర్ 14: తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన రాచూరి శ్రీధర్కు పార్టీ తగిన గుర్తింపునిచ్చింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో టీఆర్ఎస్ మండలాధ్యక్ష పదవి వరించింది. మండలంలోని నంది మేడారం గ
ధర్మారం,అక్టోబర్ 14: ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచే మంత్రి కొప్పుల ఈశ్వర్ మరోసారి ఔదార్యాన్ని చాటారు. నిరుపేద మహిళకు సొంత ఖర్చులతో ఇల్లు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు గురువారం ప్యాక్స్ చైర్�
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్13: మండలం కేంద్రంలోని పాండవుల గుట్టపై ఉన్న జగత్మహామునీశ్వరస్వామి ఆలయంతో పాటు, రామదండు యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవీ మండపాల వద్ద బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్�
రోడ్లకు ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలు జగిత్యాల జిల్లాలో విస్తృతంగా అవెన్యూ ప్లాంటేషన్ 337కి.మీ. మేర మల్టీలేయర్ ప్లాంటేషన్ ఈ విధానంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో జగిత్యాల జిల్లా రెండు విడుతల్లో నాటి
ఓదెల, అక్టోబర్ 11:జిల్లాకు చెందిన పలువురు యువ రైతులు ఈ సీజన్లో డిమాండ్ ఉండే పూల తోటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మూస పద్ధతిలో ఎప్పుడూ వేసే వరి, మక్కజొన్నకు బదులుగా పూల పెంపకాన్ని చేపడుతున్నారు. ము