మల్యాల, అక్టోబర్ 11: కొండగట్టు అంజన్న ఆలయ వసతిగదిలో ఈ నెల 5న అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో కొడుకుతో కలిసి భార్య తన భర్తను హతమార్చింది. జగిత్యాల �
పెద్దపల్లి జంక్షన్/జ్యోతినగర్, అక్టోబర్ 8: సింగరేణి సంస్థ కోసం జరిగిన భూసేకరణ ప్రక్రియలో అర్హులైన భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ �
శుక్ర, ఆది, సోమవారాల్లో అందుబాటులో..ప్రారంభించిన చైర్పర్సన్ మాధవివేములవాడ, అక్టోబర్8: వేములవాడ రాజన్న భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆలయానికి ప్రయాణ స
అన్నదాతను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించడమే లక్ష్యంఎంఐహెచ్డీ కింద పండ్లతోటల పెంపకానికి భారీ రాయితీలుకూరగాయల సాగుకు సబ్సిడీపై నారుపెద్దపల్లి రూరల్, అక్టోబర్ 7: దొడ్డు వరి సాగు చేస్తూ అష్టకష్టాలు పడు�
రామగిరి, అక్టోబర్ 7: అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. రత్నాపూర్ గ్రామానికి చెందిన చిదురాల సారం�
పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 7: క్వింటాల్ పత్తి కనీస మద్దతు ధర రూ. 6025 కంటే తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ ఆదేశించారు. పత్తి కొనుగోలు, మద్దతు ధర, తేమ శాతం తదితర అం