అభివృద్ధిపై చర్చకు సిద్ధంపెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డిరంగాపూర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనపెద్దపల్లి రూరల్, అక్టోబర్ 3: గ్రామాల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి �
ఒగ్గు బీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్యపెద్దపల్లిలో జానపద కళారూపం-ఒగ్గుకథ విశిష్టతపై జాతీయ సదస్సుపెద్దపల్లి టౌన్, అక్టోబర్ 3: శ్రామికుల కష్టానికి కళారూపమే ఒగ్గుకథ అని ఒగ్గు బీర్ల సంఘం రాష్ట�
మహిళలకు చీరెలు పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, చందర్19 రంగులు, 290 వర్ణాల్లో తయారీరేషన్ షాపుల్లోనూ అందజేతకాల్వశ్రీరాంపూర్, అక్టోబర్2: కులమతాలకతీతంగా ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తున్నదని ఎమ్�
కూల్చివేతలు షురూనాలా ఆక్రమణపై కదిలిన బల్దియా యంత్రాంగంవరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు20కి పైగా అక్రమ నిర్మాణాల కూల్చివేతహర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజానీకంరాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 1 (నమస్తే తెలం�
పెద్దపల్లి జంక్షన్, అక్టోబర్ 1: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు విధిగా ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ -19 నిబంధనలను తప్పని సరిగా పాటించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. పాఠశాల విద్యా శాఖ, �
ధర్మపురి, అక్టోబర్ 1: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో మెలుగుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. బు�
లక్ష్మీ నారాయణ స్వామి | మంథని పట్టణంలోని లక్ష్మీ నారాయణ స్వామిని గురువారం హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
కొన్ని పాఠశాలలో అడ్మిషన్లు ఫుల్70 శాతానికి పైగా హాజరుజూనియర్, డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న తరగతులుపిల్లలతో సందడిగా పాఠశాలలు, కళాశాలలుముందస్తు జాగ్రత్త చర్యలతో ప్రభావం చూపని కరోనాఊపిరి పీల్చుకుంట�
సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 29: వరద నీటిలో పడి మృతిచెందిన దినసరి కూలీ కుటుంబానికి అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కు చెందిన ఎర్రగుంట గంగకిషన్(35) భార్య సంధ్య, తల్లి లక్ష్మి