Peddapalli | పెద్దపల్లి జిల్లాలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వర్షం కురియడంతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సర�
MLA Manohar Reddy | పెద్దపల్లి నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు చేపడుతూ..నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
Crime news | మద్యానికి బానిసైన కొడుకు రోజు కుటుంబాన్ని వేధిస్తుండటంతో ఆ తండ్రి సహనం కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకును సొంత తండ్రే హతమార్చిన సంఘటన పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ పోలీస్ స్టేషన్
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ను గుర్తు తెలియని దుండగలు హత్య చేశారు. ఈ సంఘటన జిల్లాలోని గోదావరిఖని పరిధి గంగానగర్లో చోటు చేసుకుంది.
MLA Dasari Manohar Reddy | తెలంగాణలోని ప్రతి గడపలో ఉన్న కుటుంబం ఆనందమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్�
CM KCR | రామగుండం ప్రజలకు మెడికల్ కళాశాల ప్రసాదించిన దైవం సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి సింగరేణి ద్వారా రూ.500 కోట్లు కేటాయించడంపై హర్షం వ్�
అక్రమ రవాణా నియంత్రణకు పెద్దపల్లి సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు పెద్దపెల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి సబ్ డివిజన్ పరిధిలోని పెద్ద�
గోనె ప్రకాశ్ రావు | గోనె ప్రకాశ్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రకాశ్రావు వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గోనె దిష్టిబొమ్మ�
ట్రాక్టర్ను ఢీ కొన్న అంబులెన్స్ | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి.
వ్యక్తి దారుణ హత్య | జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దండగులు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి మండలం �
ఎమ్మెల్సీ మధుసూదనాచారి | శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై మొదటిసారి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు వచ్చిన మధుసూదనాచారిని సుల్తానాబాద్ విశ్వ బ్రాహ్మణులు ఘనం సన్మానించారు.