ఖమ్మం జిల్లా (Khammam) కారేపల్లి మండలంలోని బొక్కల తండాలో విద్యాదాఘాతంతో ఐదు బర్రెలు మృతిచెందాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల వీచిన ఈదురుగాలులకు బొక్కల తండాకు చెందిన హాతీరామ్ పంటచేలు వద్ద ఆరు విద్య
విద్యుత్ షాక్తో ఐదు ఎడ్లు మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. కేశవ్పట్నం గ్రామంలో శుక్రవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షానికి విద్యుత్ తీగలు కింద పడ్డాయి.
Workers Given Electric Shock | ఐస్క్రీమ్ ఫ్యాక్టరీలో పని చేసే ఇద్దరు కార్మికులను యజమాని, అతడి అనుచరుడు కలిసి చిత్రహింసలకు గురిచేశారు. దొంగతనం ఆరోపణలపై విద్యుత్ షాక్లు ఇచ్చారు. చేతి వేళ్ల గోళ్లు పీకడంతోపాటు వారిని కొట్ట�
Electrocution | ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి ఆరవ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన తొగుట మండలంల తుక్కాపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది .
మామిడికాయల కోసం తోటలోకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Electric shock | రాజంపేట : కుమారుడి పెళ్లి పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో తండ్రి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ సంఘటన రాజంపేట మండలం శివాయి పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
బోరు మోటర్కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామాని�
పొన్నారి గ్రామానికి చెందిన కౌలు రైతు అశిలి పోచన్న(35) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. పోచన్న ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని టమాట, వంకాయ, బెండకాయలు, బబ్బరి వంటి కూరగాయలు పండిస్తున్నాడ
Medchal | తన పిల్లలు ఆడుకుంటున్న సెటిల్ కాక్ చెట్టుపై పడడంతో దానిని తీసేందుకు కేబుల్ వైర్ సహాయంతో ప్రయత్నించగా పైన ఉన్న 11 కెవి వైర్కు తగిలి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.