మామిడికాయల కోసం తోటలోకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Electric shock | రాజంపేట : కుమారుడి పెళ్లి పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తో తండ్రి మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ సంఘటన రాజంపేట మండలం శివాయి పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
బోరు మోటర్కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామాని�
పొన్నారి గ్రామానికి చెందిన కౌలు రైతు అశిలి పోచన్న(35) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. పోచన్న ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని టమాట, వంకాయ, బెండకాయలు, బబ్బరి వంటి కూరగాయలు పండిస్తున్నాడ
Medchal | తన పిల్లలు ఆడుకుంటున్న సెటిల్ కాక్ చెట్టుపై పడడంతో దానిని తీసేందుకు కేబుల్ వైర్ సహాయంతో ప్రయత్నించగా పైన ఉన్న 11 కెవి వైర్కు తగిలి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్తు షాక్తో ఓ యువ రైతు మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్ గడ్డ తండాలో సోమవారం చోటుచేసుకున్నది.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం రాంపూర్గడ్డ తండాలో విషాదం చోటుచేసుకున్నది. ట్రాన్స్ఫార్మర్పై విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా కరెంటు షాకుతో (Electric Shok) రైతు మృతి చెందారు. రాంపూర్గడ్డ తండాకు చెందిన పిట్ల శ�
కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియడంలేదని, ట్రాన్స్పార్మర్లు కాలిపోతే డీడీలు కట్టి నెలలు గడిచినా ఇచ్చే పరిస్థితే లేదని వివిధ జిల్లాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్ కల్యా
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, కొరవడిన పర్యవేక్షణ లోపంవల్ల ఒక నిండు ప్రాణం బలైంది. ఒక వ్యక్తి విద్యుత్ తీగలకు వేలాడుతూ మంటల్లో కాలిపోయిన ఘటన మక్తల్ మండలం కర్ని సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం చోటు చే�
Electric shock | విద్యుత్ వైర్ తో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి(Man dies ) చెందిన సంఘటన మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో చోటు చేసుకు కుంది.