వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం అధికార లేబర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు
ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27,87,549 మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 29,73,045కు చేరింది. అంటే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గ
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
Minister Malla reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.