సంగారెడ్డి జిల్లా ఖాజీపల్లి టీఐడీసీ పరిశ్రమలో శనివారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో సీఐటీయూ విజయం సాధించింది. బీఎంఎస్ నుంచి పోటీ చేసిన దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుపై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షు�
రాబోయే ఎన్నికల్లో 100 సీట్లలో ఘన విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ‘ప్రజలు ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలని కాకుండా కచ్చితంగా మనల్నే ఎన్నుకోవాలి (ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్... బట�
‘ఏయే బూత్లను సెన్సిటివ్గా ప్రకటించాలి? ఏయే ప్రాంతాలకు పారా మిలిటరీ బలగాల్ని పంపాలి? ఏయే బూత్లకు వెబ్ కాస్టింగ్ వ్యవస్థ అవసరమో వెంటనే తెలపాలి. లేకపోతే జాబితాలో మీ సిఫారసులను చేర్చటం కష్టం’ అని ఏకంగా
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. బు ధవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర
Minister Gangula | రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు అవకాశమిస్తే మరోసారి దగా పడతామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
Minister Indrakaran Reddy | రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే ఎన్నికల( Elections )కు సన్నద్ధం కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి(Minister Indrakaran reddy) బీఆర్ఎస్ శ్రేణులకు �
Karnataka Elections |కర్ణాటక జనాభాలో వొక్కలిగలు దాదాపుగా 15 శాతం ఉంటారు. లింగాయత్ల(17 శాతం) తర్వాత వొక్కలిగల సంఖ్యనే ఎక్కువ. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తి వీరికి ఉన్
ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని స్వయంగా ఆ పార్టీ శాసనమండలి సభ్యుడే వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ సోషల్మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్త
మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
కరీంనగర్ బార్ అసోసియేషన్ (2023 -24)ను శుక్రవారం ఎన్నుకున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి ఎన్నికలు నిర్వహించ గా సాయంత్రం ఎన్నికల అధికారి ఎం రామకృష్ణాచారి ఫలితాలను ప్రకటించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి సిద్ధమైంది. బాండ్ల అమ్మకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. 26వ విడత కింద ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు బాండ్లను విక్రయించనున్నట్టు ఆర్థిక శా�
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్లో జరగాల్సిన ప్రా�
లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.