రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు �
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ, ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అధికార�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు.
Nikki Haley | తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
అప్పుడేమో మునుగోడులో కాంగ్రెస్ గెలువదు? డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే పరిస్థితే లేదని ఆ పార్టీ ఎన్నికల ప్రధాన స్టార్ కాంపేయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ