సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయక�
టీఎన్జీవో ఆయుష్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. శనివారం ఆయుష్ విభాగంలో టీఎన్జీ వో హైదరాబాద్ జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 1
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో
స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాటి చీకట్లు తొలగించుకొని కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది. అయితే ఈ వెలుగుల ప్రస్థానం నిరంతరం కొన�
దేశంలో పదేపదే ఎన్నికల నిర్వహణతో ఆర్థిక, మానవ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదని, వీటిని అరికట్టేందుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ ర�
Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మ
Congress | గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నిక�