Nikki Haley | తాను అధ్యక్షురాలినైతే అమెరికాతో ద్వేషభావంతో వ్యవహరిస్తున్న దేశాలన్నింటికీ విదేశీ నిధులను నిలిపివేస్తానని రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న తొలి ఇండో అమెరికన్ నిక్కీ హేలీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
అప్పుడేమో మునుగోడులో కాంగ్రెస్ గెలువదు? డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పుడేమో తెలంగాణలో కాంగ్రెస్కు గెలిచే పరిస్థితే లేదని ఆ పార్టీ ఎన్నికల ప్రధాన స్టార్ కాంపేయినర్, ఎంపి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ
ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ కరీంనగర్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత�
వచ్చే సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ధరణిప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.
ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ నుంచి మొదలయ్యే అసెంబ్లీ, పార్లమెంటరీ,
దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున�