లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెల 11 న జరుగుతాయనుకుంటే.. దీనిపై గువాహటి హైకోర్టు ఆదివారం స్టే విధించింది.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. పట్టణంలో రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమ
రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు వి�
సీఎం కేసీఆర్ పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథశాఖ మం
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేస
Nitin Gadkari | వచ్చే ఎన్నికల్లో తాను ఎలాంటి పోస్టర్లు, బ్యానర్లు వేయించనని, ప్రజలు తన సేవను, చేసిన పనిని చూసే ఓట్లు వేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. 224 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీకి బుధవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఫలితాలు 13న విడుదల అవుతాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రధాన పార్టీలైన
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో హెచ్సీఏ కొనస�
కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందు�