రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
MLA Gandra Venkataramana Reddy | ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy) కే అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్ప
Chief Election Commissioner | భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం ప్రకటించింది. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ర
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మూడు ముక్కలాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో స్పష్టత లేకపోయినా తమకంటే.. తమకే వస్తు
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు.
మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేక కింది స్థాయి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజాగా కాంగ్రెస్ జిల�
కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకున్నది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ముందే ఏకంగా సొంత పార్టీ నేతలనే మోసం చేస్తున్నది.
MLA Gandra | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేశానని, మరోసారి భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అ�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు �
Minister Errabelli | పద్మశాలీలు అత్యంత విశ్వసనీయులు, పనిమంతులు, నమ్మకానికి ప్రతీకలు, వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టా పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోసమే కేంద్రం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థ�