ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన పంపిణీదారులకు పిడుగుపాటుగా పరిణమించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ ధరను తగ్�
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు �
Elections | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు (Elections ) జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం (Centre) వెల్లడించింది.
పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాక
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
తీవ్ర ఒడిదొడుకులతో కొట్టుమిట్టాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మరింత ఊబిలోకి కూరుకుపోయింది. నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా డబ్ల్యూఎఫ్ఐపై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యుడ�
రాబోయే ఎన్నికలకు గులాబీ సేన రెడీ అయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో 119 సీట్లకు కేవలం నాలుగు మినహా.. 115 సీట్లను ప్రకటించారు.
బీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డినే వరించింది. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మెదక్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎం.పద్మాదేవేందర్రెడ్డి పేరును ఖరారు
ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడి, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పలువురు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశారు.
న్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రె స్లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికల్లో బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఆ వర్గం నేతలు అధిష్ఠానంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సమాయత్తమవుతున్నా
లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయా? అక్టోబర్లో లోక్సభ రద్దు కానున్నదా? ఈ డిసెంబర్, వచ్చే జనవరిలో 5 రాష్ర్టాలకు జరుగాల్సిన ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలతోపాటు నిర్వహించనున్నారా? వీటితోపాటే �
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు టీఎస్ఎంసీ వెల్లడించింది.
రానున్న ఎన్నికల నేపథ్యంలో దస్తురాబాద్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి తహసీల్దార్ ఎండీ జాకీర్కు సూచించారు.
ఏపీలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల వారీగా ఎన్నికల అధికారులను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్ల�