Minister Talasani | ఎన్నికల నిబంధనల పేరుతో అధికారులు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయడం సరి కాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )శుక్రవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు అమలు చేయడంలో తప్పు
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు, మద్యం తరలించకుండా 24 గంటలూ పటిష్టమైన నిఘా ఉంచాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య అన్నారు.
MLA Vinaybhaskar | వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్( MLA Vinaybhaskar) వెంటే ఉంటామని నగరంలోని 29వ డివిజన్ ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురిం
GHMC Commissioner Ronald Rose | : అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose )తెలిపారు.
ఎన్నికల నియమావళి అమలు చేయడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై బుధవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు,
రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
MLA Gandra Venkataramana Reddy | ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy) కే అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్ప
Chief Election Commissioner | భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో జమ్ముకశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం ప్రకటించింది. తెలంగాణతోపాటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం ర
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మూడు ముక్కలాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో స్పష్టత లేకపోయినా తమకంటే.. తమకే వస్తు
ఎన్నికల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, మద్యం, డబ్బు పంపిణీ తదితర వాటిపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి సీ విజిల్ యాప్ ఏర్పాటు చేశామని రాజీవ్కుమార్ తెలిపారు.
మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత లేక కింది స్థాయి నేతలు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో గందరగోళం నెలకొంది. తాజాగా కాంగ్రెస్ జిల�
కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకున్నది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ముందే ఏకంగా సొంత పార్టీ నేతలనే మోసం చేస్తున్నది.