మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరికాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్�
తెలంగాణ శాసన, సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వినోద్కుమార్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ,అజయ్కుమార్ ఎన్నికయ్యారు.
వరుస ఎన్నికలతో 2024 ఎన్నికల నామ సంవత్సరంగా మారనున్నది. రాష్ట్రంలో అత్యధికకాలం ఎన్నికలతోనే గడిచే అవకాశమున్నదని రాజకీయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వరుసగా రాజ్యసభ, లోక్సభ, ఎమ�
శాసనసభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా మంత్రితో కలిసి తిరుమల వెళ్లారన్న కారణంగా పర్యాటకశాఖ కార్పొరేషన్ ఎండీ బీ మనోహర్రావును ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడంపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణ
MLA Sabitha Reddy | ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని మాజీ మంత్రి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Reddy) తెలిపారు.
ప్రపంచంలోని 40కి పైగా దేశాల్లో 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. సుమారు 40 శాతానికిపైగా ప్రజలు ఈ క్రతువులో పాలుపంచుకోనున్నారు. ప్రపంచ జీడీపీలో అత్యధిక శాతాన్ని ఈ దేశాలు కలిగి ఉండటం గమనార్హం.
సింగరేణి (Singareni) కాలరీస్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
సమగ్ర శిక్ష క్లస్టర్ రిసోర్స్ పర్సన్ అసోసియేషన్ (సీఆర్పీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా రేగుల సహదేవ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ మహబూబ్ బాషా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన అసోసియేషన్ సమా
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల హడావుడి ముగియగానే సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగింది. ఆ సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణకు సోమవా రం షెడ్యూల్ విడుదలైంది.
ఎన్నికలు అనగా నే ఓటర్ల కోసం సవాలక్ష సౌకర్యాలు చేయటం చూస్తుంటాం. కానీ, ఎన్నికల సిబ్బందిని అంత గా పట్టించుకోరు. డ్యూటీకి వచ్చారు కాబట్టి వాళ్లకు టీ, టిఫిన్, భోజనం పెట్టేసి మమ అనిపించటం కామన్.