MLA Suspend | ఆంధ్రప్రదేశ్కు చెందిన చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
Chandra Babu | ఏపీ ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) పార్టీ నాయకులకు తెలిపారు.
Mann Ki Baat | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్న ‘మన్ కీ బాత్’ (Mann Ki Baat) కార్యక్రమానికి తాత్కాలిక బ్రేక్ పడింది.
త్వరలో జరగబోయే సార్వత్రిక, కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారత ఎన్నికల సంఘం అధికారుల బదిలీల విషయంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
Pakistan Polls | పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Polls) తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరో�
ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకొన్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్లను బుట్టదాఖలు చేసినట్టు కనిపిస్తున్నది.
MP Keshineni Nani | ఏపీలో జరుగనున్న ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు పారిపోవడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు.
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయ, విద్యార్థి అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువ్తెతున్నాయి.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా వాజెద్ నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఈ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో �
బంగ్లాదేశ్లో (Bangladesh) సాధారణ ఎన్నికలు సర్వం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం ఎన్నికల (General Elections)బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ దేశంలోని 300 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు �
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్కుమార్ ప్�