TDP | ఏపీలో కూటమి జాబితా రెండు పార్టీల్లో చిచ్చును రేపుతుంది. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు.
పార్లమెంట్ ఎన్నిక లు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉం డాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎల్ఏ ఆర్అండ్ఆర్ ప్రత్యే
ఈ సారి బీజేపీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, రాజ్యాంగం ఉండదు, ఎవరికీ హక్కులు ఉండవనే ప్రచారాన్ని విపక్షాలు చేస్తున్నాయి. ఈ ప్రచారంతో విపక్షాలు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటో కానీ తమను తామే భయపెట్టుకోవడ�
మార్పు మంత్రం జపించిన నాటి కుహనా మేధావులు ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్టు.. ‘అన్నిటికీ గడువు డిసెంబర్ తొమ్మిదో తారీఖు’ అని నాటి పీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమ
Maloth Kavitha | మహబూబాబాద్ నుంచి మరోసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల ఆశీర్వాదం కావాలని పార్లమెంట్ సభ్యురాలు, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కోరారు.
Lok Sabha | లోక్సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా (BJPs Second List) విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఎన్నికల ముందు ఏం చేసినా చెల్లుతుందిలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాలంటే సాంకేతికంగా రకరకాల అనుమతులు, డిజైన్లు, వ్యయం ఇలా ఎన్నో అంశా�
AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానిం�