MLA Gandra | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేశానని, మరోసారి భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అ�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు �
Minister Errabelli | పద్మశాలీలు అత్యంత విశ్వసనీయులు, పనిమంతులు, నమ్మకానికి ప్రతీకలు, వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టా పంచాయతీరాజ్, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అన్నీ సిద్ధం చేస్తున్నది. ఎలక్షన్ను ప్రశాంతగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే మొదటగా ఓటరు జాబితాను సరిచేయడంలో అధికారుల�
త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోసమే కేంద్రం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థ�
Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గణేశ్ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదకారి.
వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డినే గెలిపించుకుంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేయడానికి కృషి చేస్తున్న మంత్రి
SP Apoorva Rao | రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో వాడపల్లి ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశాన్ని నిర్వహి�
ప్రధాని మోదీ మిత్రుడు అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలపై అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు’ సంచలన విషయాలు బయటపెట్టిన రోజే..
రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
Minister Mallareddy | బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) ఆరోపించారు.
జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల న
ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే లక్ష్యంతో అధికారులు గ్ర�