ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం ఉన్నదో లేదో చూసి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రీన�
హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)లో గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న బహుళ క్లబ్ల ఆధిపత్య ధోరణికి రోజులు దగ్గర పడ్డాయి. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ క
వాషింగ్టన్: వచ్చే ఏడాది జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో ఇండియన్ అమెరికన్ బరిలో నిలిచారు. తాను కూడా పోటీకి దిగుతున్నట్టు ఏరోస్పేస్ ఇంజినీర్ హర్షవర్ధన్ సింగ్ గురువారం ట్విట్టర్ ద్వారా వె
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన ఉద్దేశపూర్వకంగా కుటుంబసభ్యుల ఆదాయ వివరాలు వెల్లడించలేదని, ఇది అవినీతి కిందకే వస్�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులందరూ సమ్మెకు దిగారు. దీంతో భూపేష్ బఘేల్ సర్కారు ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. అయినా తా
న్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా మరింత పెరగనున్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, వస్తువులు, మద్యం తదితర ఉచితాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు వాటిని అరికట్టాలని పన్�
లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది కూడా లేని నేపథ్యంలో యూసీసీపై దూకుడుగా ముందుకు వెళ్లాలని అనుకొంటున్న బీజేపీకి.. తమ ఎన్డీయే కూటమిలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన మిత్రపక్ష పార్టీలే బ్రేకులు వేస్తున్నాయి. ఆయా ర�
తెలంగాణ పట్ల మొదటి నుంచి వివక్ష ప్రదర్శిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు, తాజాగా మరో కపట నాటకానికి తెరలేపింది. ఎన్నికలు దగ్గరపడేసరికి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో హడావిడి చేసేందుకు సన్న�
ఏడాది వ్యవధిలో పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రధాని మోదీ మంగళవారం ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ)పై చేసిన వ్యాఖ్యలు దేశంలో మంటలు రేపుతున్నాయి. కేంద్ర ప్రభు�
‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వచ్చే నెల 11 న జరుగుతాయనుకుంటే.. దీనిపై గువాహటి హైకోర్టు ఆదివారం స్టే విధించింది.
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. పట్టణంలో రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమ
రానున్న ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం తథ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఏడాది పాటు పార్టీ కార్యకలాపాలు వి�