Minister Srinivas Goud | ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రతిపక్షాలు జిమ్మిక్కులను ప్రారంభించాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
గణేశ్ నవరాత్రులు, వచ్చే ఎన్నికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ పోలీసులు సోషల్మీడియాపై నిఘాను పటిష్టం చేశారు. సోషల్మీడియాలో వచ్చే పోస్టులే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పెద్ద ప్రమాదకారి.
వచ్చే ఎన్నికల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డినే గెలిపించుకుంటామంటూ పలు గ్రామాలు, కుల సంఘాల వారు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందజేయడానికి కృషి చేస్తున్న మంత్రి
SP Apoorva Rao | రాష్ట్రంలో రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు అంతర్రాష్ట్ర సరిహద్దు పోలీసు అధికారులతో వాడపల్లి ఇండియన్ సిమెంట్ ఫ్యాక్టరీ కాన్ఫరెన్స్ హాల్లో సమన్వయ సమావేశాన్ని నిర్వహి�
ప్రధాని మోదీ మిత్రుడు అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అక్రమాలపై అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన ‘ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు’ సంచలన విషయాలు బయటపెట్టిన రోజే..
రాజ్యాంగ పరిధిలో పార్లమెంటుకు, రాష్ర్టాల శాసనసభలకు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమేనని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ తెలిపారు.
Minister Mallareddy | బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) ఆరోపించారు.
జమ్కుకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశంతో పాటు ఎన్నికల న
ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రచురించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే లక్ష్యంతో అధికారులు గ్ర�
ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన పంపిణీదారులకు పిడుగుపాటుగా పరిణమించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ ధరను తగ్�
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు �
Elections | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఏ క్షణమైనా ఎన్నికలు (Elections ) జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు (Supreme Court)కు కేంద్ర ప్రభుత్వం (Centre) వెల్లడించింది.
పేదల బతుకులు మార్చుతామని ప్రగల్బాలు పలికిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వారి బతుకుల్లో మంటపెట్టింది. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న సిలిండర్ ధర అమాంతంగా రూ.1158లకు పెంచేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లోనే కాక
ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఖండించారు. ఎన్నికల్లో పోటీచేయాలని తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని స్పష్టం చేశారు.
తీవ్ర ఒడిదొడుకులతో కొట్టుమిట్టాడుతున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మరింత ఊబిలోకి కూరుకుపోయింది. నిర్దేశిత గడువులోగా ఎన్నికలు నిర్వహించని కారణంగా డబ్ల్యూఎఫ్ఐపై ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య(యుడ�