మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వరుసగా ర్యాంకులను, రాష్ర్టానికి పెట్టుబడులను, మరింతగా ప్రజాదరణను గడిస్తూ, బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్త ఖ్యాతిని, విస్తరణను సాధిస్తుండటం వీరి భయాలను మరింత పెంచుత
కరీంనగర్ బార్ అసోసియేషన్ (2023 -24)ను శుక్రవారం ఎన్నుకున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి ఎన్నికలు నిర్వహించ గా సాయంత్రం ఎన్నికల అధికారి ఎం రామకృష్ణాచారి ఫలితాలను ప్రకటించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎలక్టోరల్ బాండ్ల అమ్మకానికి సిద్ధమైంది. బాండ్ల అమ్మకానికి శుక్రవారం ఆమోదం తెలిపింది. 26వ విడత కింద ఏప్రిల్ 3 నుంచి 12వ తేదీ వరకు బాండ్లను విక్రయించనున్నట్టు ఆర్థిక శా�
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
‘జోడో యాత్రలు, పాదయాత్రల పేరుతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే వాళ్ల కుట్రలు, కుతంత్రాలు అందరికీ అర్థమైనయి. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రజా సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయం�
Pakistan | ఎన్నికలు నిర్వహించేందుకు ఆ దేశ ఆర్థిక శాఖ వద్ద డబ్బులు లేవని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సమావేశంలో ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ పంజాబ్లో జరగాల్సిన ప్రా�
లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. �
లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు �
బీఆర్ఎస్ దూకుడు పెంచింది. వరుసగా చేపట్టబోయే పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ఇన్చార్జిలను నియమించింది. ఆయా జిల్లాల మంత్రులు, పార్టీ జిల్లా �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తృతంగా చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు జిల్లాల వారీగా ఇన్చార్జీలను సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నియమించబడిన ప్రిసైడింగ్ సహాయ, ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అధికార�
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు.