ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా ఈ సారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 27,87,549 మంది ఓటర్లు ఉంటే, ప్రస్తుతం ఆ సంఖ్య 29,73,045కు చేరింది. అంటే 1,85,496 మంది ఓటర్లు పెరిగారు. గ
బీఆర్ఎస్ ఈజ్ ఫర్ ఇండియా అని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. మహోజ్వల భారత నిర్మాణమే బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు. వనరులు, వసతులు పుష్కలంగా ఉండి కూడా.. ఈ దేశ ప
Minister Malla reddy | వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.
సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయక�
టీఎన్జీవో ఆయుష్ యూనిట్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. శనివారం ఆయుష్ విభాగంలో టీఎన్జీ వో హైదరాబాద్ జిల్లా శాఖ ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 1
ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ నిర్వహించి తమ్ముళ్ళారా తిరిగి టీడీపీలోకి రండి అంటూ మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న రాజకీయం అర్థం చేసుకోవాలి. ఇదేదో ఉబు
ఈ నెల 24న సెస్ ఎన్నికలు జరగనున్నాయి. సెస్ పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకు పోటీ పడుతున్న వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును దృష్టిలో