Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
‘క్విడ్ ప్రో కో’కు పాల్పడిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్నికల్లో పోటీ కి అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ను టీఆర్ఎస్ కోరింది.
రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్
మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం చండూరు మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన కాంగ్రెస్ ఉపసర్పంచ్ జక్కలి ముత్తయ్యతోపా�
‘మునుగోడులో ప్రస్తుత పరిణామాలపై జిల్లా, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించడంతోపాటు దేశంలో మోదీ సర్కార్ ప్రమాదకర విధానాలను ఎండగట్టేందుకే ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశాం. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజర
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ధుల మధ్య పోటీ లాంఛనప్రాయ పోరు కాదని ఎన్నో అంశాలు చోటుచేసుకోవచ్చని విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్ధి మార్గరెట్ అల్వా అన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా ఎంతో కీలకమని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. ‘ఫొటో ఓటర్ల జాబితాల సారాంశ సవరణ’పై కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవా
లింపిక్స్లో దేశ ఖ్యాతిని పెంచిన క్రీడ రెజ్లింగ్ అని, కొత్తగా ఏర్పడిన కొత్త జిల్లాల రెజ్లింగ్ సంఘం బాధ్యులు ఈ క్రీడాభివృద్ధికి కృషిచేయాలని తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర�