రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు.
దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదిలించాలి. దేశాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఎంతవరకైనా సరే రాజీలేకుండా పోరాడాల్సిందే’ అని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుప
అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒైడ్డెనా తిరిగి, సామదాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారం�
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
హైకోర్టు ఆదేశాలతో ఎడేండ్ల తర్వాత సెస్ ఎన్నికల నగార మోగింది. ఈ నెల 1న షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు �
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి గులాబీ దండులోకి తరలివస్తున్నారు. ఉప ఎన్నికలో కారు పార్టీ విజయం తథ్యమని బలంగా నమ్ముతున్న అన్ని వ
‘క్విడ్ ప్రో కో’కు పాల్పడిన బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఎన్నికల్లో పోటీ కి అనర్హుడిగా ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ను టీఆర్ఎస్ కోరింది.
రాష్ట్రంలో ఖాళీకానున్న టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనుండటంతో కోలాహలం మొదలయ్యింది. ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కావడంతో పట్టు పెంచుకొనేందుకు సంఘాలు, నేతలు దృష్టిసారించారు.
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు. పాలక మండళ్ల పదవీ కాలం ముగిసి నాలుగున్నర ఏండ్ల�
మదర్ డెయిరీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ భేరీ మోగించింది. గులాబీ పార్టీ అభ్యర్థులు భారీ ఓట్లతో ఘన విజయం సాధించారు. ముగ్గురు డైరెక్టర్లుగా గెలుపొందారు. ప్రతిపక్ష అభ్యర్థులు డబుల్ డిజిట్ను కూడా దాటలేకప�
‘వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలవటం అనుకొంటున్నంత తేలిక కాదు.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన 144 లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్