స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ చొరవతో సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నాటి చీకట్లు తొలగించుకొని కొత్త వెలుగులు విరజిమ్ముతున్నది. అయితే ఈ వెలుగుల ప్రస్థానం నిరంతరం కొన�
దేశంలో పదేపదే ఎన్నికల నిర్వహణతో ఆర్థిక, మానవ వనరుల దుర్వినియోగం జరుగుతున్నదని, వీటిని అరికట్టేందుకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎలక్టోరల్ బాండ్ల సాయంతో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఎలక్టోరల్ బాండ్ల 23వ దఫాలో రూ.676.26 కోట్ల బాండ్లు అమ్ముడుపోగా, అందులో 97.6 శాతం (రూ.660 కోట్లు) వివిధ ర�
Uddhav Thackeray | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 182 సీట్లకు గానూ, 156 సీట్లు దక్కించుకొని వరుసగా ఏడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. కాగా, గుజరాత్లో బీజేపీ విజయంపై మ
Congress | గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారింది. గతంతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ సీట్లకు భారీగా గండిపడింది. దీంతో మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. 2017 ఎన్నిక�
Bhupendra Patel | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సీఎంతో పాటు మరో
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 68 స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస�
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలాధారమని జీహెచ్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి జెడీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శాసనసభ, పార్లమెంట్కు మాదిరి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Gujarat Election | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవ�