రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. దేశవ్యాప్తంగా 98 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ తంతు ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ �
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను సోమవారం అసెంబ్లీ హాల్లో నిర్వహించారు. పోలింగ్కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమో�
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
రాష్ట్రపతి పదవికి విపక్షాల తరఫున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టీఆర్ఎస్ నిర్ణయించింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ ఈ సమావేశా�
నాలుగు రాష్ర్టాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్న
President of India Elections 2022 | త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 24వ తేదీతో రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలో కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నిక సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జ�
హైదరాబాద్ : ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది.. వాళ్లకు అంత దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్ను రద్దు చేసుకొని రమ్మనండి.. మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తె
న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
తెలంగాణ సినిమా ఆర్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏక�
ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ఎన్నికలను నోటిఫికేషన్ను సైతం విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల హడావుడిలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.