హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆప్, సాధ్యమైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్లుగా నిలవాలని ప్రాంతీయ పార్టీలు.. గోవాలో తొలిసారిగా బహుముఖ పోర
ప్రధాని నరేంద్ర మోదీపై బెంగాల్ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరిగ్గా ఎన్నికల సమయం వచ్చే నాటికి మోదీ సాధువు అవతారం ఎత్తుతారంటూ ఫైర్ అయ్యారు. ఓ వైపు దేశంలో హిందూ ధర్మం క్షీణిస్తోందని, అయినా ఎన
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ కార్యక�
న్యూఢిల్లీ: మద్దతు ధరలపై కమిటీ ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తప్పకుండా ఏర్పాటు చే
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలు.. అమిత్షా, నడ్డా, ఇతర పెద్దల ప్రగల్భాలు ఉన్న సమస్యలు తీర్చలే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలే అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సమయం.
ఎన్నికల వేళ పెట్రోల్, డీజిల్ ధరలకు బ్రేక్ ఎన్నికలు కాగానే మళ్లీ అమాంతం పెంపు ప్రస్తుతం ముడి చమురుకు రికార్డు ధర అయినా 85 రోజులుగా స్థిరంగా పెట్రో ధరలు 5 రాష్ర్టాల ఎన్నికలు.. కేంద్రం మైండ్గేమ్ మార్చి 7 త�
Sanjay Raut: హిందూత్వ అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు పార్టీల నేతలు పోటీపడి హిందూత్వ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ
గతుకుల రోడ్లతో విసిగిపోయిన యూపీలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నేతే! ఎతాహ్, జనవరి 22: ఎన్నికలప్పుడొస్తారు.. హామీలు కురిపిస్తారు.. గెలిచాక మళ్లీ ఐదేండ్ల వరక�
Rahul Gandhi tweet: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ మరోసారి అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన.. విద్వేషాన్ని ఓడించేందుకు ఎన్నికలే సరైన సమయమని వ్యాఖ్యానించారు.