అమరావతి : రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వ
అమరావతి : ఏపీలో జరిగిన స్థానిక సంస్థల రెండో విడత పోలింగ్ ఉద్రిక్తతల మధ్య ముగిసింది. 12 మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్కు సోమవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్కే రాష్ట్ర ప్రజలు పట్టం కడుతారని ప్రభుత్వ సలహాదారుడు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు . తాడేపల్లిలో సోమవారం ఆయన వ�
మణుగూరు రూరల్ : సింగరేణిలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీబీజీకేఎస్ సిద్ధంగా ఉన్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్రావు అన్నారు. కరోనా కాలంలో సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కార్మికుల కుటు
పెట్రో భారాన్ని భరించలేకే.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలంగాణచౌక్, నవంబర్ 5: కేంద్రం పెంచిన పెట్రో ధరల భారాన్ని భరించలేకే ప్రజలు ఉప ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించారని సీపీఐ రాష్ట్ర కార్�
మొత్తం ఓటర్లు.. 3,03,56,665: ఎన్నికల సంఘం ఈ నెల 6, 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు వచ్చే ఏడాది జనవరి 22న తుది జాబితా ప్రకటన జిల్లాల వారీగా ముసాయిదా జాబితా హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఓటర్ల ముసాయిదా జాబితా-202
న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఉప ఎన్నికలు జరుగుతున్న 13 రాష్ర్టాల్లోని 3 లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాల్లో శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 50-75 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. దాద్రా నగర్ హవేలీ లోక్సభ స్థానంల�
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలను నవంబర్ 14న నిర్వహించబోతున్నట్లు చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్సీసీ పాలక మండలి గడువు ముగియనుంది. మ�
డీఎంకే, వైసీపీ వ్యయం అత్యధికం అతితక్కువ ఖర్చు చేసిన టీఆర్ఎస్ న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు 2015-2020 మధ్య రూ.6,500 కోట్లకు పైబడి ఖర్చు చేశాయి. వీటిలో 7 జాతీయ పార్టీలు, 11 ప్రాంతీయ పార్టీలు �
మాయావతి డిమాండ్లక్నో: ఎన్నికలకు ఆరు నెలల ముందే ప్రీ పోల్ సర్వేలను నిషేధించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 15వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ ‘
పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ఫస్టియర్ పరీక్షలు ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారుల కసరత్తు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇంటర్ ఫస్టియర్ పరీక్షలపై హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక �
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని ప్రతిష్టాత్మక జింఖానా క్లబ్ పాలకమండలి ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. మొత్తం 1350 మంది సభ్యులు ఉండగా వారిలో 896మంది తమ ఓటుహక్కును వినియోగించు కున్నారు. అచ్యుత రా�
మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఓటర్లని ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి విందుల పేరుతో ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మధ్య నరేష్ తన ఇంట్లో వ�
ఇరాన్ | ఆఫ్ఘనిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.