మంత్రి సత్యవతి| ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పెద్దపెద్ద మాటలు చెబుతాయని, తర్వాత చేసేది శూన్యమని మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటమేరకు అభివృద్ధి చేసి చూపిస్తారని వెల�
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. దీనిపై మీ స్పందన తెలపాలం
మంత్రి అనుచరుని ఇంట్లో | మిళనాడులో ఓటింగ్కు ముందురోజు ఓ మంత్రి అనుచరుని ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగనుంది. ఎన్నికల ప్రచారం ఆదివారం ముగియడంతో ఓటర్ల ప్రల
సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�
జూలై 25లోపు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు నామినేటెడ్ సభ్యుడి నియామకం లేనట్లే…! పాత పద్ధతిలోనే ఎన్నికల నిర్వహణకు కేంద్రం అడుగులు ఇప్పటికే వార్డుల వారీగా రిజర్వేషన్ల గెజిట్ విడుదల కంటోన్మెంట్ బోర్డ
పార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు వెల్లడించింది. అయిత�