మొత్తం 11 కార్పొరేషన్లలో ఉధృతంగా వీచిన ఫ్యాన్ గాలి 75 మున్సిపాలిటీలకుగాను 74 చోట్ల జగన్ ప్రభంజనం విజయవాడ, గుంటూరు, విశాఖలోనూ వైసీపీ విజయం డీలా పడిన టీడీపీ.. పట్టున్న ప్రాంతాల్లోనూ పరాజయం హైదరాబాద్, మార్�
పుణె, మార్చి 14: తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిల్లో బీజేపీ ఓడిపోతుందని, అసోంలో మాత్రమే గెలిచే అవకాశాలున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ జోస్యం చెప్పారు. ఆదివారం ఆయన పుణెలో విలేకరులతో మాట్
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి. – ప్రశాంత్రెడ్డి, ఆ
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీఆర్ఎస్ ఫిర్యాదు హైదరాబాద్, మార్చి10 (నమస్తే తెలంగాణ): మతం పేరుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని �
వృద్ధులు, దివ్యాంగుల నుంచి పోస్టల్ బ్యాలెట్ల సేకరణ ఇండ్ల వద్దకే వెళ్లి ఓట్లు సేకరించిన ఎన్నికల సిబ్బంది హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-మహబూబ్నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎ�
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొ�
తమిళనాడులో బయటపడిన కరెన్సీ కట్టలు బంగారం వ్యాపారానికి చెందిన రెండు గ్రూపులపై ఈ నెల 4న ఐటీ శాఖ సోదాలు వీటిలో దక్షిణాదిలో పెద్ద ఆభరణాల సంస్థ! 27 ప్రాంతాల్లో దాడులు.. రూ.2 కోట్లు స్వాధీనం న్యూఢిల్లీ, మార్చి