ఉమ్మడి మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నగారా మోగనున్నది. రాష్ట్ర ఈసీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. గురువారం ఎన్నిలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది.
వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కాంక్షిస్తూ కరీంనగర్కు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు శనివారం ఢిల్లీలోని అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రత�
వచ్చే సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ధరణిప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల సందడి మొదలైంది. 9 జిల్లాల పరిధిలో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది.
ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ నుంచి మొదలయ్యే అసెంబ్లీ, పార్లమెంటరీ,
దేశం ఆర్థిక పరిస్థితి గాడి తప్పిపోతున్నా, భవిష్యత్తుపై భయాందోళనలు చెలరేగుతున్నా మోదీ ప్రభుత్వం బడ్జెట్లో పేద వర్గాలను విస్మరించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున�
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు గెలిచిన ఈటల రాజేందర్
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి సభను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నేటి మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిని ఆదరిస్తే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను విస్తరిస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మాత్యులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అ
న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ ఫిబ్రవరి 7న తన పదవికి రాజీనామా చేయాలని సంచలన నిర్ణయం తీసుకొన్నారు. గురువారం అధికార లేబర్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆమె రాజీనామా ప్రకటన చేశారు