Bhupendra Patel | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ విజయం సాధించారు. గట్లోదియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో సీఎంతో పాటు మరో
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 68 స్థానాలకు నవంబర్ 12వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో.. కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస�
భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూలాధారమని జీహెచ్ఎం రామకృష్ణ పేర్కొన్నారు. కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి జెడీ ఉన్నత పాఠశాలలో మంగళవారం శాసనసభ, పార్లమెంట్కు మాదిరి ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.
Moustache | గుజరాత్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న మగన్భాయ్ సోలంకి మాత్రం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పొడవాటి మీసాలు పెంచుకునే యువతకు ప్రత్యేక భత్యం ఇచ్చేలా ప్ర�
Gujarat Election | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించగా.. 788 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవ�
రానున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అద్భుత విజయాలు సాధించబోతున్నది. హ్యాట్రిక్ విజయంతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్నది. తెలుగు రాష్ర్టాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి వ�
గుజరాత్ దాదాపు మూడు దశాబ్ధాల నుంచి బీజేపీ ఏలుబడిలో ఉన్నా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా గెలుపొందలేదు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అన్నారు.
దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదిలించాలి. దేశాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఎంతవరకైనా సరే రాజీలేకుండా పోరాడాల్సిందే’ అని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుప
అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో భాగంగా కమలం పార్టీ రాష్ట్ర నేతలు సర్వశక్తులు ఒైడ్డెనా తిరిగి, సామదాన దండోపాయాలు ఉపయోగించైనా అధికారం�
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 2వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాగా.. గురువారంతో ముగిసింది. చివరి రోజు కార్పొరేటర్లు మహమూద్ మాజీద్ హుస
హైకోర్టు ఆదేశాలతో ఎడేండ్ల తర్వాత సెస్ ఎన్నికల నగార మోగింది. ఈ నెల 1న షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు �
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి