‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగా�
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో �
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తున్నది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్ తేదీలను మంగళవారం ప�
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వ�
మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘా�
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల అంశంపై విస్తృత స్థాయిలో చర్చించి, విచారించాల్సిన అవసరమున్నదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ముగ్గురు సభ్యుల
ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని మేం అనుకోవడంలేదు. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే వాళ్లు మొగ్గుచూపుతారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే చూడండి. ఆ పథకం ద్వారా అవసరమైన
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత క
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల