డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. డిచ్పల్లి మండలంలోని కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్,
సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది.
నూతన ఓటరు నమోదు, జాబితాలో మార్పులు, చేర్పులు, పేరు తొలగింపుల కోసం వచ్చిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దారించుకున్న తర్వాతనే వివరాలు నమోదు చేయాలని ఓటరు జాబితా పరిశీలకుడు మహేశ్ దత్ ఎక్క అ�
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో మొత్తం 2,95,80,736 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు గురువారం ఓటర్ల ముసాయిదా జాబితా-2023ను విడుదల చేసింది. మొత్తం ఓటర్లలో 83,207 మంది యువ (18 నుంచి 19 ఏండ్ల వయస్సు) ఓటర్లు ఉన్నారని వివరించి�
‘హలో.. ఎన్నికల బరి నుంచి తప్పుకో. ఇక నేనేమీ వినను’ అంటూ బీజేపీ రెబల్ నేతను బెదిరించారు ప్రధాని మోదీ. హిమాచల్ప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో స్వయంగా ప్రధాని మోదీయే రంగంలోకి దిగా�
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో �
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లాలో పందేల జోరు హోరెత్తుతున్నది. ఎన్నికకు బుధవారం పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై పందెంరాయుళ్లు పెద్ద ఎత్తున పందేలు
జీహెచ్ఎంసీలో స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం వచ్చే నెల 14వ తేదీతో ముగుస్తున్నది. ఈ మేరకు ఎన్నిక షెడ్యూల్ తేదీలను మంగళవారం ప�
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వ�