గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చే
రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఎవరికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2011లో ఎన్నికల సంఘం తొలగించిన రోడ్డురోలర్ గుర్తును తిరిగి చ�
అందరికంటే ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9మంది సిట్టిం
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
బీజేపీ ఘోర పరాజయానికి లింగాయత్ వర్గం ఆగ్రహం కూడా కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న లింగాయత్లు తమ వర్గం నాయకుడు యెడియూరప్పను బీజేపీ జాతీయ అధిష్ఠానం అవమానకరంగా సీఎం సీట్ల
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని ఎ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
న్యాయవ్యవస్థలో అట్టడుగువర్గాల ప్రాతినిథ్యం పెరగాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆకాంక్షించారు. ఓ దళిత న్యాయవాది పల్లె నాగేశ్వరరావు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్న�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర