రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహణ కో�
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. కేంద్రం ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్త�
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Poling Stations) ఏర్పాటు చేసినట�
గాజులరామారం డివిజన్, బాలయ్యబస్తీని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని బస్తీవాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చే
రానున్న ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని, వాటిని ఎవరికీ కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. 2011లో ఎన్నికల సంఘం తొలగించిన రోడ్డురోలర్ గుర్తును తిరిగి చ�
అందరికంటే ముందే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 9మంది సిట్టిం
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఫిల్మ్చాంబర్లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటరు జాబితాలో తమ పేరు, చిరునామా సరి చూసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
బీజేపీ ఘోర పరాజయానికి లింగాయత్ వర్గం ఆగ్రహం కూడా కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతంగా ఉన్న లింగాయత్లు తమ వర్గం నాయకుడు యెడియూరప్పను బీజేపీ జాతీయ అధిష్ఠానం అవమానకరంగా సీఎం సీట్ల
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని ఎ�