వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
న్యాయవ్యవస్థలో అట్టడుగువర్గాల ప్రాతినిథ్యం పెరగాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆకాంక్షించారు. ఓ దళిత న్యాయవాది పల్లె నాగేశ్వరరావు హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్న�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చాలని ఆ పార్టీ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి చేసి అలిసిపోయారు. ఈ ఏడాది కొన్ని అసెంబ్లీలకు, వచ్చే ఏడాది పార్లమెంట్కు ఎన్నికలు జరుగనుండటంతో జాతీయ అధ్యక�
బీఆర్ఎస్.. రాష్ట్రంలో ప్రజాదరణలో తిరుగులేని రాజకీయ శక్తిగా మారింది. అలాంటి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ చర్యలు చేపట్టారు. ర
భారత రాష్ట్ర సమితి రానున్న 3-4 నెలలపాటు విస్తృతంగా చేపట్టనున్న కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మం�
కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, తుది ఓటర్ జాబితా, బ్యాలెట్ పేపర్ల వెరిఫికేషన్ నివేదికలు సకాలంలో పంపించడంపై జిల్లా ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్ర�
శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవ
ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ఈశాన్య ప్రాంతంలోని త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ర్టాలలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది లోక్సభ సమరానికి సెమ
వచ్చే ఏడాది జనవరి 1న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తామంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై అయోధ్యలోని స్థానిక దుకాణదారులు, చిరు వ్యాపారులు మండిపడుతున్నారు.
డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను మండల నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నుకున్నారు. డిచ్పల్లి మండలంలోని కమలాపూర్, మిట్టపల్లి, రాంపూర్,
సిరిసిల్ల సెస్ ఎన్నికల ఓటమి జిల్లా కాంగ్రెస్లో అసమ్మతి సెగ రాజేసింది. జిల్లా నాయకత్వ వైఫల్యంపై పార్టీ క్యాడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది.