ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని మేం అనుకోవడంలేదు. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే వాళ్లు మొగ్గుచూపుతారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్నే చూడండి. ఆ పథకం ద్వారా అవసరమైన
ఉప రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్రావు నిర్ణయించినట్టు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత క
పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్రం, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటరు జాబితాను సవరించి పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
ఎన్నికల కోసం పవిత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీయడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు చుక్కెదురైంది. నిన్నటికి నిన్న వారణాసిలో నమో ఘాట్ నిర్మాణంతో తీవ్ర
ఈటల కాదు.. మోదీ నిలబడ్డా డిపాజిట్ దక్కదు ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీలోకి ఈటల మీడియా సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు గజ్వేల్, జూలై 10: గజ్వేల్ నుంచి ఈటల కాదు కదా.. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత
జనగామ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను పోటీలో ఉన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వాటిని నమ్మొద్దని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి కోరారు. ప్
పక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా హాజరుకానున్నది
రాబోయే 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటన పక్కా ఎన్నికల స్టంట్ అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు �
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. 16వ రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న ఓటింగ్ జరుగనున్నది. జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ గురువ�
రాష్ట్రపతి ఎన్నికకు ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆలోగా 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ష�
ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రాబోయే జూన్లో స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలున్నాయని ఎస్ఈసీ సీ పార్థసారథి తెలిపారు. నోటిఫికేషన్ వెలువడగానే ఎన్నికలు నిర్వహించేందుకు స�