హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి రానున్న 3-4 నెలలపాటు విస్తృతంగా చేపట్టనున్న కార్యక్రమాలు చేపట్టనున్న నేపథ్యంలో పక్కా ప్రణాళికతో, సమన్వయంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్దేశించిన కార్యక్రమాలను విజయంతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లోని నందినగర్లో బుధవారం పార్టీ జిల్లా జిల్లా ఇన్చార్జ్లతో ఆయన సమావేశమై పార్టీ కార్యక్రమాల అమలు, శ్రేణులతో సమన్వయానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు.
పార్టీ జిల్లా ఇన్చార్జీలకు కేటీఆర్ సూచనలు
పార్టీ ఆఫీసులు, అంబేద్కర్ జయంతిపై..
ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ
పలు వార్తా చానళ్ల చర్చ కార్యక్రమాల్లో పాల్గొనే వారి జాబితాను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. జాబితాలోని నేతలే చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఎంపీలు: కే సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, మాలోతు కవిత
ఎమ్మెల్యేలు : బాల్కసుమన్, కేపీ వివేకానంద్గౌడ్, ఆశన్నగారి జీవన్రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, పద్మా దేవేందర్రెడ్డి, గొంగడి సునీత, రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, క్రాంతి కిరణ్, మెతుకు ఆనంద్, సుంకె రవిశంకర్, సైదిరెడ్డి, రేగా కాంతారావు
ఎమ్మెల్సీలు: కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎల్ రమణ, భాను ప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్రావు, తక్కళ్లపల్లి రవీందర్రావు నేషనల్ మీడియాలో చర్చకు కొండూరు రవీందర్రావు, మన్నె క్రిశాంక్, రావుల శ్రీధర్రెడ్డి, దాసోజు శ్రావణ్, పటోళ్ల కార్తీక్రెడ్డి, దినేశ్ చౌదరి, పుట్ట విష్ణువర్ధన్రెడ్డి పార్టీ ఇతర నేతలు, చైర్మన్లు మందా జగన్నాథం, సీతారాం నాయక్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, ఓ నర్సింహారెడ్డి, రాంబాబు యాదవ్, దేవీప్రసాద్రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీశ్రెడ్డి, పీ జగన్మోహన్రావు, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, అనిల్ కూర్మాచలం, మెట్టు శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్, రాకేశ్ చిరుమిళ్ల ఉన్నారు.