పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని రజక సంఘం నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్, ఉపాధ్యక్షుడిగా శాతాల విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీణవంక మండలంలోని వీణవంక, కోర్కల్ చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆదివారం చైర్మన్లతో పాటు పాలకవర్గ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీపీవోఏ)కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొనేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశా�
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి శ్రీ కాశీ మహాలింగేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయ కమిటీని సర్పంచ్ అడిగొప్పల రాణి మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ గ్రామస్తులు తెలిపారు.
తెలంగాణ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) కామారెడ్డి జిల్లా కార్యవర్గం (2026-28) శుక్రవారం ఎన్నుకున్నారు. స్థానిక వరలక్ష్మి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్అలీ
మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ ఎన్నికల సందడి మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. రెండురోజులుగా మున్సిపాలిటీల కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటి�
కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. కొండమల్లేపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాలకు చెందిన నాయకులు నేనంటే నేను అంటూ అధ్యక్షుడిగా ప్ర కటించుకోవడంతో పార్టీలో వర్గ వ
కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఏ నియంత్రణ పాటించనక్కర లేదన్నట్టు ప్రతివారు తమ అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్దయగా వెలిబుచ్చుతున్నారు. ఒక వర్గం లేక ఒక మతానికి చెందినవారు వేరే వర్గాల గురించి తమ చిత్తం వచ్చినట్�
TVK Chief Vijay : తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు విజయ్పై ఈసీ కేసు నమోదు చేసింది.
Court Cancels Congress MLA's Election | ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ) మేయర్ పీఠం సీపీఐ దక్కించుకుంది. 60 డివిజన్లున్న కేజీఎంసీలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 డివిజన్లు గెలవడంతో ఆ రెండు పార్టీల పెద్దలు శనివారం అర్ధరాత్రి ఒ�