కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ) మేయర్ పీఠం సీపీఐ దక్కించుకుంది. 60 డివిజన్లున్న కేజీఎంసీలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 డివిజన్లు గెలవడంతో ఆ రెండు పార్టీల పెద్దలు శనివారం అర్ధరాత్రి ఒ�
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర్ ప్రభుత్వ అటానమస్ కళాశాలకు 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మంద ఉమాదేవి-రమేష్ (ఆర్�
ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు.
సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ అభ్యర్థి ఎంత ఇస్తాడో అని ఆసక్తిగా చూసే ఈ రోజుల్లో మంథనికి చెందిన యువకుడు అందుకు పూర్తి భిన్నంగా ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఏకంగా ఇంటి గేట్కే బోర్డును పెట్టి అందరికీ
రామగుండంలోని 60 డివిజన్లలో గమ్మత్తు ప్రచారం జరుగుతోంది. ఇంటింటికి ప్రచారంలో అభ్యర్థులు మారుతున్నా.. వెనుకాల జెండాలు పట్టుకొని ఓట్లు అడిగే ప్రచార మహిళలు మాత్రం మారడం లేదు.
అంగన్వాడీల్లో పిల్లల ఎదుగుదలను నిరంతరం గమనించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో గురువారం సంక్షేమ శాఖ పని తీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ స�
కాంగ్రెసోళ్ల మాయ మాటలు నమ్మితే పెద్దపల్లి పట్టణ ప్రజలు మరో ఐదేండ్లు గోస పడుతారని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ప్రజలకు ఓరగబెట్టిందన�