కాంగ్రెస్లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమయ్యా యి. కొండమల్లేపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాలకు చెందిన నాయకులు నేనంటే నేను అంటూ అధ్యక్షుడిగా ప్ర కటించుకోవడంతో పార్టీలో వర్గ వ
కాల్వశ్రీరాంపూర్ మండల స్వర్ణకార సంఘం నూతన అధ్యక్షడిగా బొజ్జ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి రాజమౌళి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు మంగళవారం ఎన్నికల సమావేశం నిర్వమించారు.
ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో ఏ నియంత్రణ పాటించనక్కర లేదన్నట్టు ప్రతివారు తమ అభిప్రాయాలను నిష్కర్షగా, నిర్దయగా వెలిబుచ్చుతున్నారు. ఒక వర్గం లేక ఒక మతానికి చెందినవారు వేరే వర్గాల గురించి తమ చిత్తం వచ్చినట్�
TVK Chief Vijay : తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్కు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు విజయ్పై ఈసీ కేసు నమోదు చేసింది.
Court Cancels Congress MLA's Election | ఉప ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత స్థానంలో నిలిచిన బీజేపీ నేతను విజేతగా ప్రకటించింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందు
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ (కేజీఎంసీ) మేయర్ పీఠం సీపీఐ దక్కించుకుంది. 60 డివిజన్లున్న కేజీఎంసీలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు చెరో 22 డివిజన్లు గెలవడంతో ఆ రెండు పార్టీల పెద్దలు శనివారం అర్ధరాత్రి ఒ�
రామగుండం నగర పాలక సంస్థ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం గోదావరిఖని శారదానగర్ లో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థి గానీ, లేదంటే అభ్యర్థి తర
ఇంతకాలం రామగుండం మేయర్ పీఠం తమదే ఉన్న ధీమాలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని విధంగా ఎదురుగాలి తగిలింది. చాలా చోట్ల కారు దూసుకురావడంతో ఇప్పుడు ఆత్మపరిశీలనలో పడేసింది.
రామగుండం నగర పాలక సంస్థ 60 డివిజన్లకు 68.82 శాతం పోలింగ్ నమోదైంది. కాగా 1వ డివిజన్ ఇదివరకే ఏకగ్రీవం కాగా, 2వ డివిజన్ లో 2729 ఓట్లకు గానూ 2118 ఓట్లు పోలై 77.61 శాతం నమోదైంది.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీరాజరాజేశ్వర్ ప్రభుత్వ అటానమస్ కళాశాలకు 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అల్గునూర్ డివిజన్లో ఎన్నికల వేడి హీటెక్కింది. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా తిష్టవేసి గెలుపు కోసం యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మంద ఉమాదేవి-రమేష్ (ఆర్�