స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కోడ్ అమలులో ఉంటే ఎలాంటి రాజకీయ నాయకుల ఫొటోలు, శిలాఫలకాలు కనిపించకూడదు. దీంతో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో శిలాఫలకాల�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తూరు పద్మశాలి సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు . ఈ మేరకు గ్రామంలోని కుల సభ్యులంతా స్థానిక సంఘ భవనంలో ప్రత్యేకంగా సమావేశమై కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్న�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో శుక్రవారం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా మసాన్ పల్లి ప్రభాకర్ను సభ్యులు ఏ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వ�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పురిగిరి క్షత్రియ పెరక సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ కార్యాలయంలో కులస్తులు ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కాని గంటి ఎర్ర శంకరయ్య, ఉపాధ్యక్షులుగా తీర్థాల వీరయ్య, చింతం వెంకటస్వ�
పెద్దపల్లి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీని సోమవారం ఎన్నుకున్నట్టు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంగాని సదయ్య గౌడ్ (గోపరపల్లి) ఏకగ్రీవంగా ఎన్నుకున్నా�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో నిర్వహించే తలపెట్టిన పోచమ్మ ఎల్లనంపుడు ఉత్సవ కమిటీని సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. గ్రామంలోని వివిధ కుల సంఘాల సభ్యులంతా �
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పార్టీ అధిష్ఠానం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. నావాడు, నీవాడ�
గత ఏడాది దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందనే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే సంస్థ వెల్లడించింది.
Mallikarjun kharge: లోక్సభకు డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోవాలని, ఆ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే డిమండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోద�
న్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తి గా సీఎం రేవంత్ రెడ్డి విస్మరించారని.. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అని పలువురు ఆందోళన నిర్వహించారు.
ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతి పోలింగ్, కౌంటింగ్ అధికారులకు సూచించారు.