బీజేపీ ఓడితే మారనున్న నంబర్గేమ్ ఎన్డీఏ అభ్యర్థి గెలుపు కష్టమయ్యే చాన్స్ ఏ కూటమిలో లేని పార్టీల ఓట్లు కీలకం న్యూఢిల్లీ/ లక్నో, మార్చి 6: ఈ నెల 10న వెలువడనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆయా రా�
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. 60 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మొదటి విడుతలో భాగంగా సోమవారం ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా స్థానాల�
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల పరిశీలకులను కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో సాధారణ పరిశీలకుడిని తొలగించడంపై బుధవారం ఆయన స్పందించారు. ప�
ఎంతమాత్రమూ కుదరదు రాష్ట్రసర్కార్తో సంబంధం లేని వారే ఎస్ఈసీగా ఉండాలి సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ, మార్చి 12: రాష్ట్ర ప్రభుత్వ అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు(ఎస్ఈసీ)గా నియమించడంప�
ఈ నెల 9 నుంచి 12 వరకు నామినేషన్లు 21వ తేదీన పోలింగ్.. వెంటనే కౌంటింగ్, ఫలితాలు ఓటర్లందరూ.. బడా బాబులే సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా.. మూడోసారి పోటీకి కొందరు సై! ప్రతి ఐదేండ్లకు ఓసారి రాష్ట్రంలో అత్యంత ప్రతి�