BRS Party | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు
ఎన్నికల్లో ఉచిత హామీల అంశంపై చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలపై కీలక ప్రతిపాదనలు చేస్తూ మంగళవారం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
Munugode By Election Schedule | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికల�
అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాల్లో పలు పార్టీలు ఆరితేరాయి. 77 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల దగ్గర ఉండటం దుర్మార్గం. ఉచితాలు అభాగ్యులకు, అర్హులకు సముచితం.
మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘా�
ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ దురుద్దేశంతో చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలువరించింది. అభ్యంతరకరమైన టైటిల్తో బీజేపీ దుష్ప్రచారం చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే టైటి
సామాన్లను పక్క సీట్లలో పెట్టుకున్నారు? వేరే వారికి సీటొద్దా అనుకుంటున్నారా? అవి అలాంటి ఇలాంటి సామాన్లు కాదు.. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోయే వారి భవితవ్యాన్ని తేల్చనున్న బ్యాలట్ పెట్ట�
నకిలీ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ల లిస్టుతో ఆధార్ అనుసంధానికి అనుమతిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ డాటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నేపథ�
న్యూఢిల్లీ: అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది. అలా కాని పక్షంలో స్థానాలు ఖాళీ చ�
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామి
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్ర�