Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్�
Eknath Shinde | ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఎన్నికల కమిషన్కు మరో మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది. శివసేన పార్టీ రెండువర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం, ఏక్నాథ్ షిండే వర�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది.
BRS Party | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ.. ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితిగా పేరు
ఎన్నికల్లో ఉచిత హామీల అంశంపై చర్చ జరుగుతున్న వేళ.. కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమావళిలో సవరణలపై కీలక ప్రతిపాదనలు చేస్తూ మంగళవారం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాసింది.
Munugode By Election Schedule | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికల�
అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాల్లో పలు పార్టీలు ఆరితేరాయి. 77 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల దగ్గర ఉండటం దుర్మార్గం. ఉచితాలు అభాగ్యులకు, అర్హులకు సముచితం.
మోదీ ప్రభుత్వం వివిధ రాష్ర్టాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు ఏ చిన్న కారణాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ కోవలో ఇప్పుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ వంతు వచ్చింది. ఈ సారి కేంద్ర ఎన్నికల సంఘా�
ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా బీజేపీ దురుద్దేశంతో చేపట్టిన ప్రచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిలువరించింది. అభ్యంతరకరమైన టైటిల్తో బీజేపీ దుష్ప్రచారం చేయడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అదే టైటి
సామాన్లను పక్క సీట్లలో పెట్టుకున్నారు? వేరే వారికి సీటొద్దా అనుకుంటున్నారా? అవి అలాంటి ఇలాంటి సామాన్లు కాదు.. దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠంపై కూర్చోబోయే వారి భవితవ్యాన్ని తేల్చనున్న బ్యాలట్ పెట్ట�