Kiccha Sudeep | కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kichcha Sudeep) సినిమాలు, టీవీ షోలు, వాణిజ్య ప్రకటనల ప్రసారాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ జనతాదళ్-సెక్యులర్ (JD-S) పార్టీ.. ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాసింది.
దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలకు ప్రాణ సంకటంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న నిర్వహించనున్నారు. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్న
ర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఇదే సమయంలో కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా ఉప ఎన్నిక నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయి�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.
NCP | శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదా ప్రమాదంలో పడింది. జాతీయ హోదాపై ఎన్నికల సంఘం త్వరలో సమీక్షించనున్నది. మహారాష్ట్రలో మహా వికాస్ అగాది కూటమిలో ఎన్సీపీ కొనసాగు
Supreme Court | ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. సీఈసీ, ఈసీ నియామకాలను ప్రధానమంత్ర�
MLC Elections Schedule | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికలకు వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదలవడనున్నది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, మార్చి 14న పరిశీలన జరుగను�
Sharad Pawar | కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర దర్యాప్తు సంస్థలు పాలక వర్గానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. దేశంలోని అన్ని రాజ్యాంగబద్ధ సంస
Shiv Sena | శివసేన పార్టీ ఎన్నికల గుర్తు అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఇటీవల శివసేన ఎన్నికల గుర్తును ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శిబిరానికి ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంల
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేపై ఉద్ధవ్ఠాక్రే వర్గం నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సం
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
శివసేన పార్టీ చీలిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తైన విల్లు బాణాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. 60 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 31 మంది మహిళా అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు.
మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు షెడ్యూల్ ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్ల