Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ల
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సందేహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై
Election Commission | ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈసీకి అలహాబాద్ హైకోర్టు సూచన దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతిపై ఆందోళన జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నది ర్యాలీలతో కేసులు భారీగా పెరుగుతాయి సభలు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలి ప్రధానికి జస్టిస్ శేఖర్ కుమ�
వికారాబాద్ : వికారాబాద్ పట్టణ సమీపంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అనంతపద్మనాభస్వామిని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ ఐఏఎస్ శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి వచ్చిన శశ�
Bomb blast outside polling booth in Kolkata | బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కోల్కతాతో పాటు చుట్టు పక్కల
ఎన్నికల కమిషనర్తో పీఎంవో భేటీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ఆగ్రహం హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎ�
పీఎంవో భేటీకి రావాలంటూ సీఈసీకి లేఖ విస్తుపోయిన ఎన్నికల సంఘం కమిషనర్లు అసహనంతోనే సమావేశానికి హాజరు! కేంద్రం వైఖరిని తప్పుబట్టిన మాజీ సీఈసీలు అలా పిలిచే అధికారం ప్రధానికి కూడా లేదని మండిపాటు.. ఈసీ స్వతంత్
చండీగఢ్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్కు ప్రధాన ఎన్నికల కమిషనర్ బృందం బుధవారం చేరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండేలతో కూడిన భార�