నకిలీ ఓటర్లకు చెక్ పెట్టేందుకు ఓటర్ల లిస్టుతో ఆధార్ అనుసంధానికి అనుమతిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియ ద్వారా ఆధార్ డాటా దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే ఆందోళన నేపథ�
న్యూఢిల్లీ: అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది. అలా కాని పక్షంలో స్థానాలు ఖాళీ చ�
కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామి
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర పదవీ కాలం ఈ నెల 14 తో ముగియనుంది. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్ర�
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగుతాయని సోమవారం తె�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
ఏర్పాటు, నిర్మాణం -ప్రకరణ 243K, ప్రకరణ 243ZA ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబర్లో ఏర్పాటయ్యింది. దీనికి ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. ఇతని పదవీకాలం ఐదేండ్లు. ఎన్నికల కమిషనర్కు సహాయం చేయడానిక�
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడుత�
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. చిన్న చిన్న హింసాత్మక ఘటనలు మినహా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాల్సి వుంటుంది. యూపీలో సోమవారం నాటికి చివరి దశ పోలింగ్ జరిగ
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ఖాళీ కానున్న 13 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 31న ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. మార్చి 14న నోటిఫికేషన్ వి�
తమ పూర్వీకులైన నిజాంరాజుల పేర్లను వాడుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు హిమాయత్ అలీ మిర్జా కేంద్ర ఎన్నికల సంఘానికి �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పరిమితిని ఆదివారం పునరుద్ధరించింది. గుర్తింపు పొందిన జా�