దేశంలో వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లపైనే అనేక వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ మెషీన్ల(ఆర్వీఎం)లను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని విపక్�
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితా అనంతరం జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే నవంబర్ 9న ఓటరు ముసాయిదాను ప్రకటించిన ఎన్నికల సంఘం డిసెంబర్ 8 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు మార్
remote EVMs ప్రోటోటైప్ రిమోట్ ఈవీఎంలను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. వలసవెళ్లిన ఓటర్లు రిమోట్ ఈవీఎంలతో స్వంత ప్రదేశం నుంచే ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఈసీఐ
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెల 26 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు.
ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకుడు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేశ్ దత్ ఎక్కా సూచ�
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు శుక్రవారం సంబురాలు జరుపుకొన్నారు.
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన స�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మారుస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేఖ పంపడంతో పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదం పొంద
ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది... దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్క�
Gujarat Assembly Polls | గుజరాత్లో రెండో దశ (చివరి దశ) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతున్నది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్నది. మధ్యాహ్నం
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్ అన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు చునావ్ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శనివార�