న్యూఢిల్లీ: దివంగత రామ్ విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్కు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఆ పార్టీకి హెలికాప్టర్ గుర్తును కేటాయించారు. చిరాగ్తో �
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్నికల నియమావళిపై స్పష్టత నిస్తూ రాష్ట్ర
Assembly By Poll | పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు లోక్సభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 30 అసెంబ్లీ స్థానాలకు క
వార్డు సభ్యులకు మినహాయింపుపై ప్రతిపాదన అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు గ్రామాల ఏర్పాటుపై చట్టసవరణకు ప్రతిపాదన హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎన్�
West Benal By Polls | భవానీపూర్ బీజేపీ అభ్యర్థికి ఈసీ షోకాజ్ నోటీస్ | పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ బీజేపీ నియోజకవర్గ అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ను ఉల్�
ప్రచారంలో కొవిడ్ మార్గదర్శకాలపై ఈసీ లేఖ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల సేకరణ పంపించేందుకు ఈ నెల 30 వరకు గడువు అంటే ఆలోపు ఉపఎన్నిక నోటిఫికేషన్ లేనట్టే 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలదీ అదే పరిస్థితి! హైదరా
సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ....
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కరోనా తీవ్రత తగ్గాకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పిం
ఈసీ ప్యానల్కు లాయర్ రాజీనామా‘ఈసీతో కలిసి పని చేయలేను’ న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తరఫున సుప్రీంకోర్టులో వాదించడానికి ఏర్పాటు చేసిన న్యాయవాదుల బృందంలో సభ్యుడిగా ఉన్న లాయర్ మోహిత్ రామ్ తన పదవికి ర�
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.