కారణాలను మీ సైట్లలో పెట్టండి పార్టీలకు ఈసీ ఆదేశాలు న్యూఢిల్లీ, జనవరి 8: క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను అభ్యర్థులుగా ఎన్నికల్లో నిలబెట్టే పార్టీలు.. వారి వివరాలు, అభ్యర్థులుగా వారినే ఎంచుకోవడానికి కార�
న్యూఢిల్లీ: నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దించే పార్టీలు దానికి గల కారణాలను తప్పక చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గతంలో లేదా ప్రస్తుతం నేరస్తులుగా ఉన్న వారికి టికెట్లు ఇచ్
న్యూఢిల్లీ: కోవిడ్ ఫ్రీ ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ�
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజ
Assembly elections 2022 : వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఈసీ లేఖ రాసింది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్ల
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా బీజేపీ కుట్ర పన్నుతోందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సందేహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంల�
Delhi | కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై
Election Commission | ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తో కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈసీకి అలహాబాద్ హైకోర్టు సూచన దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతిపై ఆందోళన జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నది ర్యాలీలతో కేసులు భారీగా పెరుగుతాయి సభలు నిలిపేసేలా చర్యలు తీసుకోవాలి ప్రధానికి జస్టిస్ శేఖర్ కుమ�