న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�
సాగర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం | నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నియమావళి న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో కరోనా రెండో వేవ్కు ఎన్నికల సంఘమే కారణమని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది. ఎన్�
మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రా
ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన జేపీ నడ్డా | శంలో కొనసాగుతున్న కరోనా సంక్షోభం మధ్య మే 2న ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలు, వేడుకలపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ�
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.