సకాలంలోనే 2022లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు!
వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ....
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం హైదరాబాద్, మే13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీలో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కరోనా తీవ్రత తగ్గాకే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్వహించడంపై వస్తున్న విమర్శలపై ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మద్రాస్ హైకోర్టుకు సమర్పిం
ఈసీ ప్యానల్కు లాయర్ రాజీనామా‘ఈసీతో కలిసి పని చేయలేను’ న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం(ఈసీ) తరఫున సుప్రీంకోర్టులో వాదించడానికి ఏర్పాటు చేసిన న్యాయవాదుల బృందంలో సభ్యుడిగా ఉన్న లాయర్ మోహిత్ రామ్ తన పదవికి ర�
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ ఫలితాల రోజే ఓ బాంబు పేల్చారు. ఇక నుంచి తాను ఎన్నికల వ్యూహాలు ర�
సాగర్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం | నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం నియమావళి న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలో కరోనా రెండో వేవ్కు ఎన్నికల సంఘమే కారణమని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది. ఎన్�
మద్రాస్ హైకోర్టు హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: దేశంలో కరోనా కేసులు ఉద్ధృతమవుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రా