మమతా బెనర్జీడోమ్జుడ్/బాలాగఢ్, ఏప్రిల్ 8: ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీస
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు
కోల్కతా : బీజేపీపాలిత రాష్ట్రాలకు చెందిన సాయుధ దళాలను బెంగాల్లో వినియోగించరాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత సువేంద
తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటర్లకు కుడిచేతి చూపుడు వేలికి సిరా వేయనున్నారు. ఈ మధ్యే ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఎడమ చూపుడు వేలికి సిరా పూశారు. ఆ సిరా గుర్తు ఇంకా పోకపోవడంతో అధికా�
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్ల