ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన జేపీ నడ్డా | శంలో కొనసాగుతున్న కరోనా సంక్షోభం మధ్య మే 2న ఓట్ల లెక్కింపు తర్వాత విజయోత్సవ ర్యాలీలు, వేడుకలపై ఎన్నికల కమిషన్ విధించిన నిషేధాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ�
సీఈసీ సమీక్ష | పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొవిడ్ నిబంధనల అమలుపై కేంద్ర సీఈసీ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను ఈసీ నిషేధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ.. కోల్కతాలోని గాంధీ విగ్రహం �
కేంద్రం నియామకం నేడు ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఈసీ స�