కోల్కతా : పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను ఈసీ నిషేధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఎన్నికల కమిషన్ (ఈసీ) 24 గంటల ప్రచార నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మమతా బెనర్జీ.. కోల్కతాలోని గాంధీ విగ్రహం �
కేంద్రం నియామకం నేడు ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఈసీ స�
న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ప్
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�