న్యూఢిల్లీ: తదుపరి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్గా (సీఈసీ) సుశీల్ చంద్ర నియమితులు కానున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. అత్యంత సీనియర్ ఎన్నికల అధికారిని సీఈసీగా నియమించడం ఆనవాయితీ. ప్
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
మమతా బెనర్జీడోమ్జుడ్/బాలాగఢ్, ఏప్రిల్ 8: ఓటర్లను మతాల పేరుతో విడగొట్టే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గళమెత్తుతూనే ఉంటానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ (ఈసీ) పది నోటీస
డిస్పూర్ : అస్సాం శాసనసభ ఎన్నికలు ముగిశాయి. మంగళవారం చివరి విడత ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగింది. మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 82 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటల వరకు 82.29 శాతం పోలింగ్ నమ�
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
చెన్నై: తమిళనాడులో భారీ స్థాయిలో నగదు, బంగారంతో పాటు ఖరీదైన ఇతర వస్తువులను సీజ్ చేశారు. వాటి మొత్తం విలువ సుమారు 428 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రేపు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం విచారణ జరపనుంది. నందిగ్రామ్లో ఆమె చేసిన ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయ