బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను
హైదరాబాద్ : నగరంలోని గోషామహల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరించారని నోటీస్ ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింద
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 27కు బదులు ఫిబ్రవరి 28న జరుగుతుందని తెలిపింది. అలాగే రెండో దశ పోలింగ్ మార్చి 3కు బదులుగా �
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..
మార్పులకూ అవకాశం కల్పించిన ఈసీ సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నం. 1950 కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు, కిట్లు ఓటర్ల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు మామూలే. పలానాది ఉచితంగా ఇస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతాయి. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. �
Election Comission | ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో భౌతిక ప్రచారానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా విముఖంగానే వున్నట్లు తెలుస్తోంది. రోడ్షోలు, సభలు, సమావేశాలపై
Election Comission | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు తేదీలు దగ్గరపడుతున్నాయి. దేశంలో కోవిడ్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రచారానికి అనుమతించాలా? వద్దా?
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కొత్త పోలింగ్ తేదీని ఈసీ ప్రకటించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో జరగనున్నాయి. వాస్తవానికి ఈ ఎన్నికలు ఫిబ్రవ
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 14వ తేదీన ఆ రాష్ట్ర ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవలే ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన
హైదరాబాద్ : సోషల్ మీడియాలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన చర్చను సజావుగా సాగే దిశగా, దేశంలోని మొట్టమొదటి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ఫామ్ “కూ” యాప్ వాలంటరీ కోడ్ ఆఫ్ కండక్ట్’ను పాటిస్తుంది. మొదటిసారిగా ఇంట�
పరిగి : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ శశాంక్
15 వరకు ర్యాలీలను నిషేధించిన ఈసీ వర్చువల్ క్యాంపెయిన్పై పార్టీల దృష్టి 3డీ మిక్స్ టెక్నాలజీతో బీజేపీ సోషల్ మీడియాతో ప్రజల వద్దకు ఎస్పీ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎలక్షన్ ఫీవర
తప్పించాలని ఈసీకి ఎస్పీ లేఖ లక్నో: యూపీలో కొందరు ప్రభుత్వ అధికారులు బీజేపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, వారిని విధుల నుంచి తప్పించాలని కోరుతూ ఈసీకి ఎస్పీ లేఖ రాసింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శ�
MP Varun gandhi | దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తు్న్నది. సాధారణ ప్రజల నుంచి రాజకీయ ప్రముఖులను ఎవ్వరినీ మహమ్మారి వదలట్లేదు. తాజాగా బీజేపీ ఎంపీ వరూణ్ గాంధీ కరోనా బారినపడ్డారు.