కేంద్ర ఎన్నికల కమిషన్కూ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ నియామకంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింద�
Shyam Saran Negi | స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో ఒకరైన శ్యాం శరణ్ నేగీ (Shyam Saran Negi) వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏండ్ల వయస్సు
Bypolls | ఐదు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఒక లోక్సభ, ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నగారా మోగింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు
Gujarat Assembly Elections | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను గురువారం ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉన్నది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో గుజరాత్ అసెంబ్లీ ఎన�
మునుగోడులో ఘర్షణలు సృష్టించడం ద్వారా ఉప ఎన్నికను రద్దు చేయించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దాడులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని
లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
code violations | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై బీ(టీ)ఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రమేశ్రెడ్డి, సోమ భరత్కుమార్ ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీ�
మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం
ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే ఐదు అంశాలు భారతదేశపు వర్తమాన చరిత్రలో ఎందువల్ల అతి కీలకం కాగలవు? వాటికి సమాధానాలు కనుగొన్నవారు ఏ విధంగా దేశ�
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు