న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ ప్రకటించింది. ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 31న ఉప ఎన్నికలు జరుగుతాయని సోమవారం తె�
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టులో జరిగిన ఓ పిల్ విచారణ సమయంలో ఈసీ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉచ
ఏర్పాటు, నిర్మాణం -ప్రకరణ 243K, ప్రకరణ 243ZA ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబర్లో ఏర్పాటయ్యింది. దీనికి ఒక ఎన్నికల కమిషనర్ ఉంటారు. ఇతని పదవీకాలం ఐదేండ్లు. ఎన్నికల కమిషనర్కు సహాయం చేయడానిక�
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఎంత కీలకంగా మారాయో తెలిసిందే. అయితే ఇంత ముఖ్యమైన ఎన్నికల ఫలితాల సమయంలో వేడుకలు చేసుకోవడానికి వీల్లేదని ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడుత�
సమాజ్వాదీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఓట్ల లెక్కింపు సమయంలో అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆ లింక్ను ఈసీకి, చీఫ్ ఎన్నికల కమిషనర్కి, పోలిం
ఐదు రాష్ట్రాల ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. చిన్న చిన్న హింసాత్మక ఘటనలు మినహా ఐదు రాష్ట్రాల పోలింగ్ ప్రశాంతంగానే ముగిసిందని చెప్పాల్సి వుంటుంది. యూపీలో సోమవారం నాటికి చివరి దశ పోలింగ్ జరిగ
న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలో ఖాళీ కానున్న 13 రాజ్యసభ స్థానాల భర్తీకి మార్చి 31న ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సోమవారం ప్రకటించింది. మార్చి 14న నోటిఫికేషన్ వి�
తమ పూర్వీకులైన నిజాంరాజుల పేర్లను వాడుకుంటూ కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మునిమనుమడు హిమాయత్ అలీ మిర్జా కేంద్ర ఎన్నికల సంఘానికి �
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల పరిమితిని ఆదివారం పునరుద్ధరించింది. గుర్తింపు పొందిన జా�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించడంపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో ఇండ్లను
హైదరాబాద్ : నగరంలోని గోషామహల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ఓటర్లను బెదిరించారని నోటీస్ ఇచ్చింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింద
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 27కు బదులు ఫిబ్రవరి 28న జరుగుతుందని తెలిపింది. అలాగే రెండో దశ పోలింగ్ మార్చి 3కు బదులుగా �
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..
మార్పులకూ అవకాశం కల్పించిన ఈసీ సందేహాల నివృత్తికి టోల్ఫ్రీ నం. 1950 కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు, కిట్లు ఓటర్ల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు హైదరాబాద్, జనవరి 25 : జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానాలు మామూలే. పలానాది ఉచితంగా ఇస్తామంటూ కూడా కొన్ని పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చుతాయి. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. �