Rajya Sabha Elections | జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు షెడ్యూల్ను ప్రకటించింది. గోవా, గుజరాత్, పశ్చిమ బెంగాల్లోని రాజ్యసభ సభ స్థానాలకు షెడ్యూల్ను మ�
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు, బోగస్ ఏరివేతపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది.
అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్నివిధాలా సహకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికార బృందం విజ్ఞప్తి చేసింది. ఈసీఐ ఆదేశాల మేరకు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.
ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ర్టాల్లో తాజా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆయా రాష్ర్టాల ఎన్నికల అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోర�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో 33 జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిప్యూటీ డీఈవోలతో ఒక రోజు వర్క్షాప్ను రాష్ట్రస�
Election Commission | ఈ ఏడాది డిసెంబర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉచిత ఎన్నికల గుర్తులను విడుదల చేసింది.
కారును పోలిన గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించడం పట్ల తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కారును పోలిన ఆటో గుర్తు ఉండటం వల్ల 2 పార్లమెంట్ స్థాన�
Karnataka Elections | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కోలాహలం తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది.
AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విష�
Election Commission | రాజకీయ పార్టీలకు జాతీయ, రాష్ట్ర హోదా కల్పించడానికి ఈసీకి అధికారం ఉంది. కొన్ని నిబంధనలు, షరతులకు లోబడి ఈసీ సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది.
National Party Status | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది. అదే సమయంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా తృణమూల్ �