లేదు.. కాదు.. అంటూనే పేదల కోసం అమలుచేసే ఉచిత పథకాల పట్ల బీజేపీ తన వ్యతిరేకతను చాటుకుంది. ఉచిత విద్యుత్తు విషయంలో బీజేపీ తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసుకుంది. తాము ఉచితంగా ఇచ్చేవి సంక్షేమ పథకాలని, ఇతర పార్టీ
గుజరాత్ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రాష్ట్రంలోని 1,017 కార్పొరేట్ కంపెనీలు, పలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) ఓ అవగాహన ఒప్పంద�
code violations | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై బీ(టీ)ఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రమేశ్రెడ్డి, సోమ భరత్కుమార్ ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీ�
మునుగోడులో టీఆర్ఎస్ దూకుడును అడ్డుకోవడానికి ఎన్నికల సంఘం కూడా బీజేపీ చేతిలో పావుగా మారింది. టీఆర్ఎస్ గుర్తు కారును పోలిన 8 గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. సోమవారం
ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే ఐదు అంశాలు భారతదేశపు వర్తమాన చరిత్రలో ఎందువల్ల అతి కీలకం కాగలవు? వాటికి సమాధానాలు కనుగొన్నవారు ఏ విధంగా దేశ�
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు
Gujarat elections:గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఇవాళ మధ్యాహ్నం ౩ గంటలకు ప్రకటన చేయనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుజరాత్ అసెంబ్లీ టర్మ్ ముగుస్�
Eknath Shinde | ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన కూటమి ఎన్నికల కమిషన్కు మరో మూడు గుర్తులను ఎంపిక చేసి పంపింది. శివసేన పార్టీ రెండువర్గాలు విడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్ధవ్ వర్గం, ఏక్నాథ్ షిండే వర�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. తీర్మాన పత్రంపై పార
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది. పార్టీ పేరును ఇక నుంచి
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న నేపథ్యంలో ఇక నుంచి పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మారుస్తూ ఆ పార్టీ బుధవారం తీర్మానం చేసిం ది.